అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంటూ జరిగితే- వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఒక్క రూపాయి జీతాన్ని తీసుకోవాలని వైఎస్ జగన్ యోచిస్తున్నారట. ఇదే విషయాన్ని కొందరు పార్టీ సీనియర్లు, సన్నిహితుల వద్ద ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VYV3wv
జగన్ ఒక్క రూపాయే జీతంగా తీసుకుంటారా? కారణం అదేనా?
Related Posts:
రామమందిర నిర్మాణం చేయండి... జూన్ 15న శివసేన ఎంపీల అయోధ్య సందర్శన2019 ఎన్నికల్లో తిరుగు లేని విజయాన్ని నమోదు చేసుకున్న బీజేపీ ప్రభుత్వంపై మరోసారీ రామాలయ నిర్మాణంపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ మిత్రపక్ష పార్టీ… Read More
కడుపునొప్పి పేషెంట్ని చితక్కొట్టిన డాక్టర్ (వీడియో)జైపూర్ : వేళకు తినకపోవడం, నిద్రలేమితో అనారోగ్య సమస్యలు దరిచేరతాయి. అలానే ఓ యువకుడికి గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది. దీంతో కడుపునొప్పి భరించలేక .. డాక్టర… Read More
65 సంవత్సరాల్లో అతి తక్కువ వర్షపాతం...రానున్న రోజుల్లో నీటీ కటకట మరింత ఇబ్బంది పెట్టనుందా.. ఇప్పటికే వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు నీటీ కటకట ఎదుర్కోక తప్పదా.. అంటే అవుననే సంకేతాలు … Read More
మరక మంచిది కాదు..! కడిగేసుకుని పునీతులయ్యేందుకు కసరత్తు చేస్తున్న మోదీ, అమీత్ షా..!!ఢిల్లీ/హైదరాబాద్ : అంచనాలకు మించి..ఊహలకు ఏ మాత్రం అందని రీతిలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు మోడీషాలు. గెలుపు క్రెడిట… Read More
లైంగిక దాడి నిందితుడుతో సాక్షి మహారాజ్ ములాఖత్సీతాపూర్ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించడమో ఏమో కానీ ఆ పార్టీ నేతల చేష్టలు అధినేతలకు విసుగు తెప్పిస్తున్నాయి. నిన్ననే గిరిరాజ్ సింగ్… Read More
0 comments:
Post a Comment