Monday, May 13, 2019

స్వతంత్ర భారత్‌లో తొలి ఉగ్రవాది హిందూ: అగ్గి రాజేసిన లోకనాయకుడు

తమిళనాడు: ప్రముఖ నటుడు మక్కల్ నీది మయమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ హిందూత్వ పార్టీలపై విరుచుకుపడే కమల్ హాసన్ ఈసారి అదే కాన్సెప్ట్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది ఎవరో చెప్పి సరికొత్త వివాదానికి తెరలేపారు. ఇంతకీ కమల్ చెప్పిన ఆ ఉగ్రవాది ఎవరు..? ఈ సమయంలో కమల్ వ్యాఖ్యలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయి..?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q0pXz2

Related Posts:

0 comments:

Post a Comment