ఏపీలో పోలింగ్ పూర్తయిన తరువాత జనసేన మౌనంగా ఉంది. టీడీపీ..వైసీపీ అధికారం మాదంటే మాదంటూ హంగామా చేస్తున్నారు. ప్రమాణ స్వీకార ముహూర్తాలు ఫిక్స్ చేస్తున్నారు. దీంతో..జనసేన ఈ ప్రచారంలో వెనుకబడింది. కానీ, సడన్గా జనసేన నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గోదావరి జిల్లాల్లో జనసేన వైపు బెట్టింగ్ రాయుళ్లు మొగ్గు చూపుతున్నారు. పవన్ పోటీ చేసిన రెండు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jp0ZID
Sunday, May 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment