అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తున్నట్టు స్పష్టంచేశారు పవన్ కల్యాణ్. విజయం సాధించిన వైసీపీకి అభినందనలు తెలిపారు. స్వచ్చమైన రాజకీయాలు చేసినందుకు తనకు సంతృప్తిగా ఉందన్నారు పవన్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30F82CR
Friday, May 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment