తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. 2097 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో భద్రం చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది వేర్వేరు బ్యాలెట్ పేపర్లు ఇస్తున్నారు. ఎంపీటీసీ బ్యాలెట్ పత్రం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WsN2gf
ప్రశాంతంగా సాగుతున్న పరిషత్ పోలింగ్
Related Posts:
Viral video: పోలీసు బూత్ లో గ్యాంగ్ రేప్, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు, కోసి కారం పెట్టి !అహ్మదాబాద్/ ముంబాయి/ లక్నో: పోలీసు బూత్ లోకి మహిళను లాక్కెళ్లిన ఓ కామాంధుడు ఆమెపై అత్యాచారం చేశాడు. మహిళ మూలుగులు విని అటువైపు వెళ్లిన మరో వ్యక్తి అత్… Read More
ట్రంప్ గెలుపు కోసం: ప్రచార బరిలో భారతీయులు: ఇండియన్-అమెరికన్ మహిళ సారథ్యంవాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ అక్కడి ప్రచార పర్వం పతాక స్థాయికి చేరుకుంటోంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానిక… Read More
విశాఖ గీతంపై జగన్ సర్కార్ దాడి వెనుక ? టీడీపీ, చంద్రబాబును మించిన టార్గెట్...విశాఖ గీతం క్యాంపస్లో కూల్చివేతల వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ భారీ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో టీడీపీ, చంద్రబాబు పాత్రను బయటపెట్టడం… Read More
ఉల్లి ధరలపై ఆందోళన వద్దు... రూ.35కే సబ్సిడీపై అందుబాటులో... : తెలంగాణ ప్రభుత్వంకరోనా లాక్ డౌన్ పీరియడ్లో నాలుగు నుంచి ఐదు కిలోల ఉల్లి కేవలం రూ.100కే లభించింది. అలాంటిది... ఇప్పుడు ఒక్క కిలోకే ఏకంగా రూ.80 ధర పలుకుతోంది. అమాంతం పె… Read More
విధ్వంసాలతో ఏపీ 'బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా'గా .. గీతం కూల్చివేతలపై చంద్రబాబు ఫైర్బాలకృష్ణ అల్లుడు టిడిపి నాయకుడు భరత్ కు సంబంధించిన గీతం యూనివర్సిటీ కూల్చివేతలపై టీడీపీ భగ్గుమంటోంది. గీతం కూల్చివేతలపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు … Read More
0 comments:
Post a Comment