విశాఖ మన్యంలో కలకలం రేగింది . మరోసారి మావోయిస్టులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రవణ్, గిడ్డి ఈశ్వరిలను హెచ్చరిస్తూ మావోలు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం పేరుతో ఉన్న ఈ లేఖలో, ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురు రైతులను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WcwRqo
టీడీపీ నేతలకు వార్నింగ్ ఇస్తూ మావోల లేఖ .. ఓ మంత్రితో పాటు కిడారి శ్రవణ్, గిడ్డి ఈశ్వరి టార్గెట్
Related Posts:
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త: ఉద్యోగాల నోటిఫికేషన్లకు సీఎం కేసీఆర్ ఆదేశంహైదరాబాద్: ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న తెలంగాణలోని నిరుద్యోగులకు ఇది శుభవార్తే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత… Read More
బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్ -హోమ్ ఐసోలేషన్లో కీలక నేతలు - బెంగాల్ పర్యటనలో?దేశంలో కరోనా కేసులు తగ్గముఖం పట్టినా.. ఇప్పటికీ పలువురు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు వైరస్ బారినపడుతూనే ఉన్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ… Read More
ఏపీలో బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ -జగన్పై ‘క్రిస్మస్’ బాంబు -జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు -పవన్కు షాక్ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై వరుస దాడులు, క్రైస్తవ పాస్టర్లకు భృతి అంశాల్లో అధికార వైసీపీని విమర్శిస్తోన్న బీజేపీ.. తాజాగా 'పోలీస్ స్టేషన్ లో క్రిస్మ… Read More
ఏపీలో కొత్తగా 500కుపైగా కరోనా కేసులు: చిత్తూరులో అత్యధికం, విజయనగరంలో అత్యల్పంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఏపీలో గత 24 గంటల్లో ఐదు వందలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోద… Read More
కేసీఆర్కు మరో షాక్: ‘వెలమ’ అస్త్రం -బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు -సొంతకులంలో కలకలంఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతకర్తల జన్మస్థానమైన మహారాష్ట్రతో సుదీర్ఘమైన సరిహద్దులు పంచుకుంటున్నా.. ఉత్తర తెలంగాణలో తొలి నుంచీ కాషాయ అనుకూలత ఉన్నా.. రాష్ట… Read More
0 comments:
Post a Comment