Wednesday, May 29, 2019

ఐదోసారి ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం

భువనేశ్వర్ బీజేపీ నేత నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పట్నాయక్ ఐదోసారి ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ వరుసగా ఐదోసారి విజయం సాధించింది. దీంతో నవీన్ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. 2000 సంవత్సరంలో తొలిసారి ఒడిశా ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I3tLw3

Related Posts:

0 comments:

Post a Comment