Thursday, May 9, 2019

ప్రగతిభవన్ లో కోడ్ సమయంలో ఎలాంటి పార్టీ సమావేశాలు జరగలేదట .. సిఈఓ రజత్ కుమార్ మాట

ఎన్నికల సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు తెలంగాణా ఎన్నికల ప్రదానాధికారి రజత్ కుమార్ . తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవనం లో పార్టీ సమావేశాలు నిర్వహించడంపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహాకూటమి నేతలు ఎన్నికల ముఖ్య అధికారికి ఫిర్యాదు చేశారు.దీనిపై ఎన్నికల ముఖ్య

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H9EVQz

Related Posts:

0 comments:

Post a Comment