ఏపీలో కీలక పరీక్షా ఫలితాల విడుదలకు తుది కసరత్తు కొనసాగుతోంది. పదో తరగతి...ఎంసెట్ ఫలితాల విడదుల కోసం ముహూర్తాలను ప్రాధమికంగా నిర్ణయించారు. ప్రభుత్వంతో చర్చించిన తరువాత ఈరోజ సాయంత్రానికి అధికారికంగా విడుదల తేదీలను ఖరారు చేయనున్నారు. 16న ఎంసెట్ ఫలితాలు..ఏపీలో ఇప్పటికే పూర్తయిన ఎంసెట్ పరీక్షా ఫలితాలను ఈనెల 16న విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YhiHSs
16న ఎంసెట్ ఫలితాలు : పది ఫలితాలు 13న : తుది కసరత్తు..!
Related Posts:
ఆ భయంతో మమత హైప్రొఫైల్ డ్రామా, కోల్కతా ప్రజలారా! రోడ్లపైకి రండి: రాజాసింగ్హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ధర్నా చేయడం లేదని, హై ప్రొఫైల్ డ్రామా చేస… Read More
ఆపరేషన్ కమల, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ. 40 కోట్లు ఆఫర్, ప్రభుత్వం, కేపీసీసీ, ఆ డబ్బు!బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మాణం భయం పట్టుకుంది. అవిశ్వాస తీర్మాణంలో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున… Read More
పశ్చిమ బెంగాల్ పరిణామాలపై బాబు స్పందన..! పార్లమెంట్ లో ప్రస్థావించాలని ఎంపీలకు ఆదేశాలు..!!అమరావతి : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఏపి సీయం చంద్రబాబు నాయుడు బాసటగా నిలుస్తున్నారు. బీజేపియేతర రాష్ట్రాలపై మోదీ కక్ష్యపూర… Read More
ఈవీఎంలపై ఈసీని కలిసిన ప్రతిపక్షాలు: 50శాతం లెక్కించాలని ఆజాద్, బ్యాలెట్ కావాలని చంద్రబాబున్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో విపక్షాలు సమావేశమయ్యాయి. సోమవారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, మల్లికార్జు… Read More
ఫిబ్రవరి నుంచే రైతులకు కేంద్ర సాయం..!ఢిల్లీ : దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయం పథకం ఈ నెల నుంచే అమలు కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరిట తెరపైకి … Read More
0 comments:
Post a Comment