బెంగళూరు: జాతిపతి మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేను స్వతంత్ర భారత మొట్టమొదటి హిందూ ఉగ్రవాదిగా పేర్కొంటూ మక్కళ్ నీథి మయ్యం అధినేత కమలహాసన్ చేసిన ప్రకటన ఓ రేంజ్లో ప్రకంపనలను పుట్టిస్తోంది. దాదాపు అన్ని పార్టీలూ దీనిపై స్పందించాయి. భారతీయ జనతాపార్టీ భోపాల్ లోక్సభ అభ్యర్థిని సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్.. ఏకంగా నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LPrOZc
నాథూరామ్ గాడ్సే, కసబ్ కంటే రాజీవ్ గాంధీ అత్యంత క్రూరుడు: బీజేపీ ఎంపీ
Related Posts:
coronavirus ఎఫెక్ట్: హోళీ సంబరాలను నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) ఇప్పుడు భారతదేశంలోనూ ప్రవేశించి ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలో 28 కరోనా… Read More
ఆర్జీవీ: కరోనా వైరస్కు క్రాష్ కోర్స్ నేర్పిస్తాడట: చావు కూడా మేడిన్ చైనా అవుతుందనుకోలేదంటూ..!అమరావతి: చైనాలో జన్మించిన ప్రాణాంతక కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పాకిన ప్రస్తుత పరిస్థితుల్లో వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ.. మరోస… Read More
కరోనా వార్డులో నర్సు అనూహ్య చర్య.. నిమిషాల్లో అంతా మారిపోయింది..అంతా బాగున్నప్పుడు.. అన్నీ అనుకూలంగా జరిగిపోతున్నప్పుడు.. అందరూ సంతోషంగానే ఉంటారు. కానీ, కష్టాలు ఎదురైనప్పుడు మాత్రం డీలా పడిపోతారు. అంతుచిక్కని మహమ్మ… Read More
వైఎస్ జగన్కు తత్వం బోధపడినట్టుంది: వైసీపీ తప్పిదంగా: జనం వైపే మొగ్గు..కమలంతో ఢీ..!అమరావతి: ఎంతటి వారికైనా.. ఎలాంటి వారికైనా కాస్త ఆలస్యంగానైనా తత్వం బోధపడుతుంటుందని అంటుంటారు పెద్దలు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క… Read More
బంగ్లాదేశీలు అందరూ భారతీయులే.. బెంగాల్ నుంచి ఎవరినీ వెనక్కి పంపబోమన్న మమత''చాలా ఏళ్ల కిందటే బెంగాల్కు వలస వచ్చిన బంగ్లాదేశీలందరూ ఎప్పుడో భారతీయులైపోయారు. వాళ్లందరికీ ఓటు హక్కు ఉంది. ప్రధానుల్ని, ముఖ్యమంత్రుల్ని ఎన్నుకుంటూన… Read More
0 comments:
Post a Comment