హైదరాబాద్ : ఎన్నికల కమీషన్ వ్యవహరిస్తున్న తీరును తెలంగణ కాంగ్రెస్ కమిటీ ఖండించింది. పరిషత్ ఎన్నికలకు, ఫలితాలకు మద్య అంత సమయం ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒకట్రెండు రోజుల్లోనే జడ్పీ ఛైర్మన్, మండల పరిషత్ అధ్యక్ష( ఎంపీపీ) ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W6ZB3L
ఈసి పద్దతి బాగాలేదు..! బేరసారాలకు అవకాశమిచ్చేలా ఉందన్న టీపిసిసి..!!
Related Posts:
KA PAUL :మళ్లీ తెరపైకి కేఏ పాల్- విశాఖ ఉక్కు ఉద్యమంలోకి- హైకోర్టులో పిటిషన్ఏపీలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్… Read More
నరసాపురంలో జనసేన, బీజేపీ బోణి..ఆంధ్రప్రదేశ్ తొలి విడత పంచాయతీ ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార వైసీపీ బలపరిచిన అభ్యర్థులే మెజార్టీ చోట్ల గెలుపొందారు. టీడీపీ, బీజేపీ, జనసేన కొన్ని చోట… Read More
వారానికి 4 రోజులే పనిదినాలు -మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ -కార్మిక చట్టాల్లో ప్రతిపాదన‘‘వారం ఐదునాళ్ళు శ్రమకే జీవితం.. వారం రెండునాళ్ళు ప్రకృతికంకితం.. శని ఆది వారాల్లేవని అన్నవి.. మనుషుల్ని మిషన్లు కావొద్దన్నవి..'' అంటూ అప్పట్లో ‘జీన్స… Read More
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు -రాములు నాయక్, చిన్నారెడ్డి పేర్లకు సోనియా ఆమోదం -రసవత్తరంపేరుకు పార్టీ రహితం అయినప్పటికీ, తెలంగాణలోని వచ్చే నెలలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రధ… Read More
ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు: ఆ మూడు జిల్లాల్లో ఒక్క కేసూ లేదు, మరణాలూ లేవుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య… Read More
0 comments:
Post a Comment