Friday, May 17, 2019

ఈసి పద్దతి బాగాలేదు..! బేరసారాలకు అవకాశమిచ్చేలా ఉందన్న టీపిసిసి..!!

హైదరాబాద్‌ : ఎన్నికల కమీషన్ వ్యవహరిస్తున్న తీరును తెలంగణ కాంగ్రెస్ కమిటీ ఖండించింది. పరిషత్ ఎన్నికలకు, ఫలితాలకు మద్య అంత సమయం ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒకట్రెండు రోజుల్లోనే జడ్పీ ఛైర్మన్‌, మండల పరిషత్‌ అధ్యక్ష( ఎంపీపీ) ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W6ZB3L

Related Posts:

0 comments:

Post a Comment