న్యూఢిల్లీ: ఈ ఫొటోలో కొంటెగా నవ్వుతూ కనిపిస్తోన్న ఈ వ్యక్తి పేరు సురేష్. ఢిల్లీ నివాసి. ఈ నెల 4వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలో మోతీనగర్లో రోడ్షోలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెంపను పగులగొట్టి ఓవర్నైట్ స్టార్డమ్ను సంపాదించుకున్నాడు. ఆరురోజుల తరువాత తెరమీదికి వచ్చాడు. తీరిగ్గా సారీ చెబుతున్నాడు. జై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JbYSZ8
క్రేజీగా కేజ్రీవాల్ చెంప పగులగొట్టింది ఇతనే: క్రేజ్ కోసమేనట!
Related Posts:
ఓవైపు కరోనా... మరోవైపు బోనాలు.... ఆ విషయంలో జోక్యం చేసుకోమన్న హైకోర్టు...కరోనా వైరస్ వ్యాప్తితో ఈసారి భాగ్యనగరంలో బోనాల పండుగ నిరాడంబరంగా జరుగుతోంది. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా భక్తులను అమ్మవార్ల దర్శనానికి అనుమతివ్వట్ల… Read More
భారీ వర్షాలు: ముంబైలో కుప్పకూలిన రెండు భారీ భవనాలు, ఒకరు మృతి, శిథిల్లాల్లో..ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు ముంబైలోని రెండు భారీ భవంతులు గురువారం కుప్పకూలిపోయాయి. సౌత్ ముంబైలోని ఆరు అంతస్… Read More
కొత్త రెవెన్యూ డివిజన్ గా వేములవాడ.. సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు..పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిర… Read More
విప్లవ రచయిత వరవరరావుకు కరోనా పాజిటివ్...ప్రముఖ కవి,విప్లవ రచయిత,సామాజిక ఉద్యమ కారుడు వరవరరావు(81) కరోనా వైరస్ బారినపడ్డారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను సోమవారం(జూలై 14) ముంబ… Read More
కుల్ భూషణ్ కేసు: ఆగని పాక్ కుట్రలు.. జైలుకు మన లాయర్లు.. అడుగడుగునా అడ్డగింత..సంచలనాత్మక కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ వంకర బుద్ది మరోసారి బయటపడింది. అక్కడి ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను పైకోర్టులో సవాలు చేసేందుకు జాదవ్… Read More
0 comments:
Post a Comment