స్థానిక సంస్థల ఎమ్మెల్సి కోటా స్థానాల్లో జరగనున్న ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగా ప్రచారం జరిగిన అభ్యర్థులనే కేసీఆర్ ప్రకటించారు. కాగా వరంగల్ నుండి పార్టీ నేత కేటీఆర్ సన్నిహితుడైన వరంగల్ జిల్లాకు చెందిన పోచంపల్లి శ్రీనివాస రెడ్డిని రంగంలోకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JDyfvM
ఎమ్మెల్సీ ఎన్నికలను ఆపాలంటున్న కాంగ్రెస్... అభ్యర్ధులను ప్రకటించిన టీఆర్ఎస్
Related Posts:
ప్రియుడి కోసం ఓ ఇల్లాలు క్రూరత్వం ... భర్త గుండెలో 12 సార్లు కత్తితో పొడిచి ఆపై..ప్రియుడి మోజులో ఓ ఇల్లాలు భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. అంతేకాదు 10 గంటల పాటు శవంతో జాగారం చేసింది . ప్రియునిమోజులో 12 సార్లు గుండెలో పొడిచి హ… Read More
పశువాంఛను తీర్చుకోవడానికి పసికందులే దొరికారా.?ఏపి వరుస ఘటనలపై జనసేనాని ఫైర్.!అమరావతి/హైదరాబాద్ : ఏపిలో ఆడపిల్లల మీద జరుగుతున్న వరుస అత్యాచారాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆడపిల్లల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ఎన్ని … Read More
అమెరికాలో విజయం ఖాయం..? నిర్ణయాత్మక విక్టరీ, కమలా హ్యారీస్ ధీమాఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము నిర్ణయాత్మక విజయం సాధిస్తామని డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హ్యారిస్ విశ్వాసంతో ఉన్నారు. తమ పార్టీ విజయం ఖాయమన… Read More
ట్రంప్ కోసం హిందూ సేన పూజలు -చైనా, పాక్ పని పట్టడంలో భారత్కు సాయపడతారని..భారత్ కు సంబంధించి బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు అమెరికా అధ్యక్ష ఎన్నికలకూ ప్రాధాన్యం ఉందంటున్నారు హిందూ సేన కార్యకర్తలు. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ … Read More
సిద్దిపేటలో ఉద్రిక్తత: స్వర్ణ లాడ్జి వద్ద టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల కొట్లాట -దుబ్బాక బైపోల్ నేపథ్యంలోదుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంకొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా.. ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ నేతలు, శ్రేణులు కొట్లాట… Read More
0 comments:
Post a Comment