కాబూల్ : ఉగ్రవాదుల లక్ష్యంగా ఆప్గానిస్థాన్ భద్రతా బలగాలు వైమానిక దాడులు చేశాయి. హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సుల్లో చేసిన దాడుల్లో 24 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ మేరకు ఆప్గానిస్థాన్ మిలిటరీ మీడియాకు వివరాలు తెలియజేసింది. ప్రతీకారం తీర్చుకుంది .. తమ దేశంలో దాడులకు తెగబడుతున్న తాలిబన్లపై ఆప్గానిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jh7pdp
తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు : 24 మంది మృతి
Related Posts:
ఆంధ్రా పప్పూజీ! జోకర్ ఎవరో అందరికీ తెలుసు: లోకేష్కు ఏపీ బీజేపీ దిమ్మతిరిగే కౌంటర్అమరావతి: బీజేపీ (భారతీయ జనతా పార్టీ)పై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మండిపడ్డారు. బీజేపీని భారతీయ జోకర… Read More
జగన్ తో మైత్రికి సిద్దం : రాజకీయాలు అంటే అంతే : జేసి దివాకరరెడ్డి సంచలనం..!ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అనంతపురం ఎంపీ జేసీ దివాకర రెడ్డి మరోసారి అదే తరహాలో వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు పవన్ కళ్య… Read More
దిగొచ్చిన కేంద్రం..జగన్ కేసు ఎన్ఐఏ కు అప్పగింత.. ఏపి ప్రభుత్వానికి షాక్..!జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసును ఎన్ఐఏ కు అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా ఈ కేసు రాజకీయంగా అనేక మలుపులు తిరిగ… Read More
ఊహించని ట్విస్ట్: మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు! చంద్రబాబు చెప్పిందే జరిగిందిఅమరావతి/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు శుక్రవారం ఊహించని మలుపు తిరిగింది. ఇప్పట… Read More
చంద్రబాబుకు షాకిచ్చారు! ఎక్కువ నిధులు వచ్చాయని ఏపీ సీఎస్సే చెప్పారు: బీజేపీ కౌంటర్న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబులు ఢిల్లీలో… Read More
0 comments:
Post a Comment