Monday, May 13, 2019

తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు : 24 మంది మ‌ృతి

కాబూల్ : ఉగ్రవాదుల లక్ష్యంగా ఆప్గానిస్థాన్ భద్రతా బలగాలు వైమానిక దాడులు చేశాయి. హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సుల్లో చేసిన దాడుల్లో 24 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ మేరకు ఆప్గానిస్థాన్ మిలిటరీ మీడియాకు వివరాలు తెలియజేసింది. ప్రతీకారం తీర్చుకుంది .. తమ దేశంలో దాడులకు తెగబడుతున్న తాలిబన్లపై ఆప్గానిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jh7pdp

Related Posts:

0 comments:

Post a Comment