ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతల ముందుకొచ్చారు. ఎన్నికల్లో ఓటమితో బాధలో ఉన్న పార్టీ నేతలకు..కార్యకర్తలకు ఓదార్పు ఇచ్చే ప్రయత్నం చేసారు. ఎన్టీఆర్ సైతం ఓడిపోయారని..కానీ, ఎప్పుడూ మనో నిబ్బరం కోల్పోలేదని గుర్తు చేసారు. ఇదే సమయంలో తమ భవిష్యత్ ఏంటనేది కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేసారు. ప్రభుత్వానికి సమయం ఇద్దాం...ఏపీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JH9gsb
ప్రభుత్వానికి సమయం ఇద్దాం: నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: అధైర్యం వద్దు..చంద్రబాబు..!
Related Posts:
ప్రైవేటు బస్సులో పెను మంటలు: విశాఖ నుంచి విజయవాడకు వస్తూ అగ్నికీలల్లో: పూర్తిగా దగ్ధంవిజయవాడ: విజయవాడ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు మంటల్లో చిక్కుకుంది. పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కొందరు స్వల్ప… Read More
తెలంగాణలో కరోనా: భారీగా టెస్టులు - తగ్గిన కొత్త కేసులు - ఇవాళ 1436 - గ్రేటర్లో మాత్రం..తెలంగాణలో భారీ ఎత్తున టెస్టులు జరుపుతున్నప్పటికీ కొత్త కేసులు స్వల్పంగా బయటపడుతుండటంతో కరోనా ఉధృతి తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర వైద్య… Read More
దక్షిణ చైనా సముద్రం మీద చైనా పెత్తనం: సత్తా చాటిన బ్రహ్మోస్: అరేబియా సముద్రంలో టార్గెట్ తుక్కుచెన్నై: భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ టెస్టింగ్ను డీఆర్డీఓ అధికారులు విజయవంతం… Read More
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన - తెలంగాణపైనా ప్రభావంభారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోన్న తెలుగు రాష్ట్రాకు మరో బ్యాడ్ న్యూస్. వరుస వాయుగుండాలతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతోన్న ప్రజలకు మరికొన్ని రోజ… Read More
జగన్ సర్కారు అరుదైన రికార్డు - ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు- చైర్మన్లు ఎవరో తెలుసా?వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం జగన్ సర్కారు ప్రకటించిన 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లను ఏర్పాటు చేశారు. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు , డైరెక్టర్ల… Read More
0 comments:
Post a Comment