ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో నియమావళిని ఉల్లంఘన ఫిర్యాదుల్లో ప్రధాని నరేంద్రమోడీకి ఎలక్షన్ కమిషన్ మరో క్లీన్ చిట్ ఇచ్చింది. తాజాగా రాజీవ్గాంధీ అవినీతిపరుడిగా జీవితాన్ని ముగించారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. మోడీపై చేసిన ఫిర్యాదులపై ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J7ngv1
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ అవినీతిపరుడన్న మోడీ వ్యాఖ్యలకు ఈసీ క్లీన్ చిట్ ఇవ్వడంపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
GHMC elections 2020: సాధినేని యామిని ఎంట్రీ: భాగ్యనగరం నుంచి వారిని ఏరిపారేస్తాంహైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. స్టార్ క్యాంపెయినర్లను దింపుతోంది. … Read More
లవ్ జిహాద్: హిందు-ముస్లింల మధ్య పెళ్లిళ్లు అడ్డుకొనేందుకు చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారు?గమనిక: లవ్ జిహాద్ అనే పదానికి ప్రస్తుతమున్న చట్టాల్లో ఎలాంటి నిర్వచనమూ లేదు. ఇప్పటివరకు ఇలాంటి కేసు నమోదైనట్లు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థా వెల్లడించలేదు.… Read More
Axis Bank Jobs:2463 పోస్టులతో భారీ నోటిఫికేషన్.. డిగ్రీ పాసైతే అప్లయ్ చేసుకోండి..!ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 2463 వివిధ రకాల పోస్టులను భర్తీ చే… Read More
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుముత: కరోనా బారిన: చికిత్స పొందుతూ తుదిశ్వాసన్యూఢిల్లీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సోనియాగాంధీ వ్యక్తిగత రాజకీయ వ్యవహారాల సలహాదారు అహ్మద్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. ప్రా… Read More
అహ్మద్ పటేల్ కుమారుడికి మోడీ ఫోన్: కాంగ్రెస్ బలోపేతం ఆయన వల్లే: రాహుల్, ప్రియాంకా సంతాపంన్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి పట్ల దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని పార్టీల నేతలు స్పందిస్తున్… Read More
0 comments:
Post a Comment