ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో నియమావళిని ఉల్లంఘన ఫిర్యాదుల్లో ప్రధాని నరేంద్రమోడీకి ఎలక్షన్ కమిషన్ మరో క్లీన్ చిట్ ఇచ్చింది. తాజాగా రాజీవ్గాంధీ అవినీతిపరుడిగా జీవితాన్ని ముగించారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. మోడీపై చేసిన ఫిర్యాదులపై ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J7ngv1
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ అవినీతిపరుడన్న మోడీ వ్యాఖ్యలకు ఈసీ క్లీన్ చిట్ ఇవ్వడంపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: హిందూపూర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చిలమత్తూరు మండలం ఈ నియోజకవర్గంలో చేరింది. టిడిపి కి కంచుకో ట గా ఉన్న ఈ నియోజకవర్గంలో టిడిపి ఆవిర… Read More
అరుణాచల్లో ఓటుకు నోటు! సీఎం కాన్వాయ్లో కోట్ల కట్టలు!ఎన్నికల వేళ అరుణాచల్ సీఎం కాన్వాయ్లో నోట్ల కట్టలు కలకలంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. రెడ్ హ్యాండెడ్గా దొరికినా ఈసీ ఇంకా చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: మడకశిర నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్ కేటగిరీ నుండి ఈ స్థానం ఎస్సీకుల రిజర్వ్ అయింది. పూర్వం ఉన్న మడకశిర, అమరాపురం, గుదిబండ, ర… Read More
ఎన్టీఆర్ \"శాపం\" ఈ ఎన్నికల్లో ఫలించబోతోంది ! జోస్యం చెప్పిన మోహన్ బాబు .ఏపీలో ఎన్నికల ప్రచారంలో మోహన్ బాబు దూసుకుపోతున్నారు. వై సీపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న మొహనబాబు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిప్పులు … Read More
బాలయ్య ఇలాకాలోకి జగన్ ..టిడిపి కంచుకోటలో జెండా ఎగిరేనా : బైపోల్ తరువాత నంద్యాల కు తొలిసారిఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కీలక ఘట్టం చోటు చేసుకోబోతోంది. టిడిపి కి కంచుకోట అయిన అనంతపురం జిల్లా హిందూపూర్ లో ఈ రోజు వైసిపి అధినేత జగన్ ప… Read More
0 comments:
Post a Comment