ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తొలి సారి జగన్ హైదరాబాద్ వచ్చారు. తొలుత గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఆయనతో సుదీర్ఘ సమావేశం జరిగింది. తొలుత వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో జగన్ను ఏకగ్రీవం గా తమ నేతగా ఎన్నుకున్నట్లుగా లేఖను అందించి..ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసారు. ఆ తరువాత ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6lm0Z
జగన్కు కేసీఆర్ గ్రాండ్ వెల్కం : ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు : గవర్నర్తో సుదీర్ఘ భేటీ
Related Posts:
కరోనాపై యుద్ధానికి బీజేపీ సైతం .. కేసీఆర్ కు లేఖ రాసిన బీజేపీ చీఫ్కరోనా పై దేశం పోరాటం సాగిస్తుంది. అయినా కరోనా కోరలు చాస్తూనే ఉంది .తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది . ఇక దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినా కరోనా కేసు… Read More
కరోనా భయాలు - ఏపీలో నిత్యావసరాల షాపింగ్ మరింత కఠినం .. గళ్లు, క్యూ లైన్లలోనే కొనుగోళ్లకు అనుమతి..ఏపీలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. లాక్ డౌన్ విరామ సమయంలో ఉదయం షాపింగ్ కోసం ప్రజలు … Read More
సీఎం పదవికి రాజీనామా నాడే కరోనా కాటు? క్వారంటైన్లో కమల్నాథ్.. ఎంపీలో టెన్షన్వచ్చింది విమానంలోనే అయినా కరోనా ఎవర్నీ వదలట్లేదు. సామాన్యుడి నుంచి సీఎం స్థాయి వ్యక్తుల దాకా వైరస్ టెస్టులకు వెనుకాడట్లేదు. మధ్యప్రదేశ్ లో ఒక జర్నలిస్… Read More
hantavirus: ఎలుకల ద్వారా వ్యాప్తి.. కరోనా కన్నా డేంజరస్ హంటా.. మరణశయ్యపై 32 మంది..కష్టాలన్నీ కూడబలుక్కుని ఒకేసారి మీదపడతాయన్నట్లు.. మానవాళి మనుగడకు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న కరోనా వైరస్ మం… Read More
జనతా కర్ఫ్యూతో జనాలకు సినిమా.. ఆన్ లైన్ డెలివరీల అడ్డగింతతో రోడ్లపైకి రాలేక సతమతం..నానాటికీ పెరుగుతున్న కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్ 15 వరకూ లాక్ డౌన్ విధించడంతో జనం రోడ్లపైకి రాలేని పరిస్ధితి. నిత్యావసరాల కోసం ఉదయం మూ… Read More
0 comments:
Post a Comment