ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తొలి సారి జగన్ హైదరాబాద్ వచ్చారు. తొలుత గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఆయనతో సుదీర్ఘ సమావేశం జరిగింది. తొలుత వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో జగన్ను ఏకగ్రీవం గా తమ నేతగా ఎన్నుకున్నట్లుగా లేఖను అందించి..ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసారు. ఆ తరువాత ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6lm0Z
జగన్కు కేసీఆర్ గ్రాండ్ వెల్కం : ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు : గవర్నర్తో సుదీర్ఘ భేటీ
Related Posts:
హరీశ్ ఔట్, ఈటల డౌట్.. మంత్రివర్గ విస్తరణ మత్లబ్ క్యా హై?హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఊహాగానాలు, మరెన్నో ట్విస్టులు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టి రెండు నెలలు గడిచినా.. కేబినెట్ విస్తరణప… Read More
రజనీకాంత్ పై ఆస్ట్రేలియా పోలీసుల ట్వీట్ వైరల్ .. ట్వీట్ లో మ్యాటర్ ఏంటంటేతలైవా ,సూపర్ స్టార్ రజనీకాంత్కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా తలైవా రజినీకాంత్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా… Read More
`ఫిరాయింపు ఎమ్మెల్యే`లపై టీడీపీ సీనియర్ల గుస్సా: ఎన్నికల ముంగిట్లో భగ్గుకర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీలో సరికొత్త పితలాటకం మొదలైంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని మభ్య పెట్టి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్… Read More
నగరంలో పెరిగిపోతున్న వాహనాలు..! అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదమే..!!హైదరాబాద్ : హైదరాబాద్లో రహదారులు కిటకిటలాడుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. మూడు దశాబ్దాల కిందట నిర్వహించిన అధ్యయన నివేదికలు ప్రభుత్వం… Read More
ప్రజా క్షేత్రంలోకి ఏపి కాంగ్రెస్..! రేపటి నుంచే ప్రత్యేక హోదా భరోసా యాత్ర..!అమరావతి/ హైదరాబాద్ : ఏపిలో పూర్తి నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని అదిగమించేందుకు ప్రజాకార్యక్రమాల రూపకల్పన చేసుకుంటోంది. నేతలతో పాటు… Read More
0 comments:
Post a Comment