ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తొలి సారి జగన్ హైదరాబాద్ వచ్చారు. తొలుత గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఆయనతో సుదీర్ఘ సమావేశం జరిగింది. తొలుత వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో జగన్ను ఏకగ్రీవం గా తమ నేతగా ఎన్నుకున్నట్లుగా లేఖను అందించి..ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసారు. ఆ తరువాత ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6lm0Z
జగన్కు కేసీఆర్ గ్రాండ్ వెల్కం : ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు : గవర్నర్తో సుదీర్ఘ భేటీ
Related Posts:
మోడీ టీమ్లో భారీ మార్పులు: కీలక నేతలకు చెక్..నిర్మలా సీతారామన్కు స్థానచలనం ?న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు జరగనున్నాయా..? బడ్జెట్ సమావేశాల తర్వాత ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..? అంటే అవుననే చెబుతున్నాయి ఢి… Read More
ఎన్పీఆర్ ఎన్సీఆర్లపై పట్టు వీడండి.. నిరుద్యోగ సమస్యపై దృష్టి పెట్టండి: మాయావతిలక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ పాలిత రాష్ట్రాలపై మండిపడ్డారు. జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్ఆర్సీ) జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)పై పట్టు వీడాలని… Read More
సంక్రాంతికి ఇంటికొచ్చిన కూతురిపై కన్నతండ్రి అఘాయిత్యం.. పదేపదే రేప్ చేయడంతో భరించలేక..హాస్టల్లో చదువుకునే పిల్లలకు సెలవులొస్తే ఎగిరిగంతేస్తారు. కానీ ఈ పాపకు మాత్రం ఇంటికెళ్లాలంటేనే భయం. అలాగని ఒంటరిగా హాస్టల్ లో గడిపే వీలు కూడా లేదు. చ… Read More
జేఎన్యూ హింసాకాండ : ఆ ముసుగులో ఉన్నది ఏబీవీపీ కోమల్ శర్మనే.. గుర్తించిన పోలీసులు..ఇటీవల జేఎన్యూలో జరిగిన హింసాకాండ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఏబీవీపీ చేసిన పనే అని 'ఇండియా టుడే' స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఆ వీడి… Read More
హైదరాబాద్ నడిబొడ్డున రేవ్ పార్టీ : అర్ధనగ్న నృత్యాలు,వ్యభిచారం.. నిందితుల కోసం గాలింపు..హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ పబ్బులో రేవ్ పార్టీ ఏర్పాట్లను పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో పబ్బుపై దాడి చేసిన పోలీసులు 21 మంది యువతులను అదుపు… Read More
0 comments:
Post a Comment