న్యూఢిల్లీ : యూపీలో మహాకూటమి మెజార్టీ సీట్లు సాధిస్తోందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ-బీఎస్పీ కూటమి, కాంగ్రెస్ పార్టీ కలిసి మెజార్టీ సీట్లు గెలుస్తాయని అంచనా వేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు తగిన వ్యుహంతో ముందుకెళ్తున్నట్టు స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఓ ఇంగ్లీష్ వార్తాసంస్థకు తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు రాహుల్ గాంధీ.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZQgrmG
Friday, May 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment