అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 24 గంటలు కూడా లేదు. ఈ రాత్రి గడిస్తే- ఫలితాలు వెలువడుతాయి. రాజు ఎవరో..బంటు ఎవరో తేలిపోతుంది. దేశ ప్రజలు ఎవర్ని అందలం ఎక్కించారు? ఎవర్ని అధఃపాతాళానికి తొక్కేశారో తెలియడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో దేశ రాజధానిలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. దక్షిణాది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VBfj2Y
వైఎస్ జగన్, కేసీఆర్లకు ప్రతిపక్షం గాలం! వాళ్లొస్తే..చంద్రబాబు పరిస్థితేంటీ?
Related Posts:
విత్తనాల కల్తీపై పోరాడి గెలిచిన రైతన్న .. 8 ఏళ్లుగా న్యాయ పోరాటంహైదరాబాద్ : ఆరుగాలం కష్టించి పండించే పంటకు మద్దతు ధర రాకుంటే ఆ రైతుకు అరణ్య రోదనే. దుక్కి దున్ని పంట వేసినప్పటి నుంచి తన రక్తాన్ని ధారపోసి శ్రమిస్తాడు… Read More
టార్గెట్ చంద్రబాబు : నేడు ఏపికి అమిత్ షా : రాజమండ్రిలో బహిరంగ సభ..బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా మరి కొద్ద గంటల్లో ఏపి పర్యటనకు వస్తున్నారు. రాజమండ్రిలో ఆయన పార్టీ నేత లతో సమావేశం అవుతారు. బహిరంగ సభలోన… Read More
జనసేన అక్కడే ఫోకస్ చేస్తోంది, ఎందుకు?: పవన్ కళ్యాణ్పై వైసీపీ అనుమానంఅమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా ప్రతిపక్ష వైయస్సార్ … Read More
పుల్వామా ఎఫెక్ట్: ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం..! : సైనిక చర్య పైనే దృష్టి..!సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుల్వామా లో భారత జవాన్ల పై ఉగ్రవాదు ల దాడి..సైనికుల మరణం తరువాత దేశ వ్యా… Read More
పోలవరం చూడాలా నాయనా! తడిసి మోపడవుతున్న సందర్శన ఖర్చుఅమరావతిః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రచార కార్యక్రమాలపై ఆసక్తి చాలా ఎక్కువే. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు, ఏ పనిచేసినా దాని గురిం… Read More
0 comments:
Post a Comment