విజయవాడ: ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందంటూ సర్వేలు తేల్చి చెప్పిన నేపథ్యంలో- ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక అవతతవకలకు పాల్పడే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి హెచ్చరించారు. కౌంటింగ్ ఏజెంట్ల నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VrG89J
అనుక్షణం అప్రమత్తం: నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు:
Related Posts:
వెరైటీ దొంగలు... పోలీస్ స్టేషన్నే దోచుకున్నారు!పోలీస్. ఆ పేరు వినగానే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలంటే తెలియని భయం ఆవహిస్తుంది. అలాంటిది కొందరు దొంగలు మాత్రం ఏకంగ… Read More
విశ్వప్రయత్నాలు, అత్యవసర సమావేశం: ఉంటుందా, ఉడుతుందా, బీజేపీ వెయిటింగ్, ఢిల్లీలో !బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీల నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన… Read More
దక్షిణ రైల్వేలో 142 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలదక్షిణ భారత రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 142 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్… Read More
పవన్కు అంత సినిమాలేదంటున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మీ కామెంట్ ఏంటి?ఏపీ ఎన్నికల ఫలితాల్లో పవన్ కల్యాణ్ ప్రభావం అంతగా ఉండదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తేల్చేశాయి. పలు జాతీయ సర్వే సంస్థలు వెల్లడించిన గణాంకాలు ఆ పార్టీ ఆశలపై న… Read More
వైఎస్ జగన్, కేసీఆర్లకు ప్రతిపక్షం గాలం! వాళ్లొస్తే..చంద్రబాబు పరిస్థితేంటీ?అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 24 గంటలు కూడా లేదు. ఈ రాత్రి గడిస్తే- ఫలితాలు వెలువడుతాయి. రాజు ఎవరో..బంటు ఎవరో తేలిపోతుంది. ద… Read More
0 comments:
Post a Comment