తమిళనాడులోని మధురై ఆసుపత్రిలో దారుణం జరిగింది. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. మదురైలో ఉన్న రాజాజీ గవర్నమెంట్ ఆసుపత్రిలో జరిగిన ఈసంఘటన ఐదు కుటుంబాల్లో విషాదం నింపింది. దీంతో ఆస్పత్రిలోని రోగులు వెంటిలేటర్లు పని చేయ్యకపోవటమే కారణం అని ఆస్పత్రి సిబ్బందిపై , ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YefHWN
చెన్నై ఆస్పత్రిలో దారుణం .. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో వెంటిలేటర్ పై ఉన్న ఐదుగురు రోగులు మృతి
Related Posts:
స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన పోచారం... సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీ సెషన్స్ మొదలైన వెంట… Read More
అవకాశమిస్తే, జగన్పై ఎందుకు దాడి చేశానో చెప్తా: నిందితుడు, జైల్లో రాసిన పుస్తకంలో కీలక అంశాలుహైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నంలో కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస రావున… Read More
ఎన్టీఆర్ స్ఫూర్తితో బీజేపీపై ధర్మపోరాటం... పేదరికాన్ని గెలవడమే ఆయనకు నిజమైన నివాళిఅమరావతి : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నేటి తరానికి ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. టె… Read More
శబరిమల ఆలయంలోకి 51 మంది మహిళలు: సుప్రీంకు కేరళ, ఆ ఇద్దరికి భద్రత కల్పించాలని ఆదేశంన్యూఢిల్లీ/తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి గత మూడు నెలలుగా ప్రవేశించిన మహిళల జాబితాను కేరళ ప్రభుత్వం శుక్రవారం నాడు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం క… Read More
తాగుబోతులకు పోలీసుల ఝలక్..! డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతే ఉద్యోగం ఫసక్..!!హైదరాబాద్ : అరె మావా.. ఓ పెగ్ లా..! అరె మావా.. ఓ పెగ్ లా..!! అని పెగ్గుల మీద పెగ్గులు వేస్తే ఓకే..! కాని పీకల దాకా తాగి పోలీసులకు దొరికిపోతేనే అసల… Read More
0 comments:
Post a Comment