నార్నూర్ : పెళ్లి సందడితో అప్పటి వరకు కళకళలాడిన ఆ ప్రాంతం ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయింది. వివాహానికి వచ్చిన బంధువుల ముచ్చట్లు, నవ్వులతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా గుండెలవిసేలా రోదనలు మిన్నంటాయి. వివాహ విందు కోసం వండిన వంటలు విషంగా మారడంతో ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. అందరి హృదయాలను కలిచివేసే విషాదకర ఘటన ఆదిలాబాద్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HbWaAR
విందు కాదది విషం.. ఫుడ్ పాయిజనింగ్తో ముగ్గురు చిన్నారుల మృతి..
Related Posts:
కేంద్రం హెచ్చరికలతో తగ్గిన ట్విట్టర్: తప్పుగా చూపిన భారత పటం తొలగింపున్యూఢిల్లీ: భారత భూభాగాలను తప్పుగా చూపుతూ వక్రబుద్ధిని ప్రదర్శించిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో దిగివచ్చింది.… Read More
షాకింగ్: బెంగాల్ హింసపై దర్యాప్తునకు వచ్చిన ఎన్హెచ్ఆర్సీ బృందంపై దాడిన్యూఢిల్లీ/కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చెలరేగిన హింసపై దర్యాప్తు జరిపేందుకు … Read More
ఏపీలో మరో 48 గంటల్లో భారీ వర్షాలు: ఉరుములు, మెరుపులతో వానలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి బార్మర్, భిల్వారా, ధో… Read More
13 ఏళ్ల బాలుడికి కరోనా వ్యాక్సిన్ వేశారా?: మెసేజ్ రావడంతో తండ్రి షాక్భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ 13 ఏళ్ల బాలుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ మేరకు అతడి తండ్రి ఫోన్కు ఓ సందేశం వచ్చింది. దీంతో ఆ తండ్రి షాకయ్య… Read More
తెలంగాణలో తొలి స్కిన్ బ్యాంక్: ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటు, ఐదేళ్లపాటు నిల్వకు అవకాశంహైదరాబాద్: తెలుగు రాస్ట్రాల్లో మొట్టమొదటి స్కిన్ బ్యాంక్ ఉస్మానియా ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటైన ఈ తొలి స్… Read More
0 comments:
Post a Comment