Sunday, May 19, 2019

గాజువాక‌ శీను: విశాఖ యువ‌కుల‌ను నిలువునా ముంచాడు!

విశాఖ‌ప‌ట్నం: జీవనోపాధిని వెదుక్కుంటూ త‌న‌ను న‌మ్మి దేశం కాని దేశానికి వెళ్లిన న‌లుగురు తెలుగు యువ‌కుల‌ను నిలువునా ముంచేశాడు ఓ ఏజెంట్‌. ఆ ఏజెంట్ కూడా తెలుగువాడే. బాధిత యువ‌కుల‌కు ప‌ర‌చ‌యం ఉన్నవాడే. బాధితుల పాస్‌పోర్టుల లాక్కుని త‌రిమేయ‌డంతో.. ఎటు వెళ్లాలో? ఎక్క‌డికెళ్లాలో తెలియ‌క కొట్టుమిట్టాడుతున్నారు బాధితులు. మ‌లేషియాలోని తెలుగు భ‌వ‌నంలో త‌ల‌దాచుకుంటున్నారు. విశాఖప‌ట్నం జిల్లా బుచ్చెయ్యపేట

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Eimsj1

0 comments:

Post a Comment