Thursday, May 30, 2019

కాంగ్రెస్ పార్టీ తీరు వల్లే దేశంలోని ప్రతిపక్షాలు ఓటమి పాలయ్యాయి :సురవరం సుధాకర్ రెడ్డి

దేశంలోని ప్రతిపక్షపార్టీలను ఏకం చేసి ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమీ ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని సీపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తీరువల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇక ప్రతిపక్షాలన్ని ఎకమైన తమిళనాడులో బీజేపీని నిలువరించామని ఆయన తెలిపారు. మరోవైపు దేశంలో కమ్యునిస్టుల ఓటమీ దేశానికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wumxvu

Related Posts:

0 comments:

Post a Comment