న్యూఢిల్లీ : మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆయనతోపాటు ఎవరెవరు క్యాబినెట్లో కొలువుదీరుతున్నారనే ఉత్కంఠ కొనసాగుతుంది. మోడీతోపాటు 60 మంది వరకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇందులో 8 నుంచి 10 వరకు మంత్రిపదవులు తమ భాగస్వామ్య పక్షాలకు కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షాకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XdaVJ2
ఆ 60 మంది ఎవరు ? 10 మంత్రి పదవులు భాగస్వామ్యపక్షాలకు.. మరికొన్నిగంటల్లో మోదీ ప్రమాణం
Related Posts:
టీటీడీ బడ్జెట్కు పాలకమండలి ఆమోదం, బడ్జెట్ అంచనా ఎంతో తెలుసా..?టీటీడీ 2020-2021 బడ్జెట్కు పాలకమండలి ఆమోదం తెలిపింది. రూ.3309 కోట్లతో బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నది. గతేడాది బడ్జెట్ రూ.3249 కోట్లు కాగా.. ఈ సారి రూ.6… Read More
మళ్ళీ చంద్రబాబు విశాఖ టూర్: టీడీపీ,వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో వైజాగ్ లో హీట్టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో నిర్వహించాలనుకున్న ప్రజా చైతన్య యాత్ర రసాభసగా మారి రాజకీయ దుమారానికి కారణమైంది. టీడీపీ , వైసీపీ నే… Read More
ఢిల్లీ హింస : 42 మంది మృతి, మార్చురీ వద్ద బంధువుల పడిగాపులుఢిల్లీలో సీఏఏ కు నిరసనగా జరుగుతున్న పోరాట ఉద్రిక్తంగా మారింది. హింస చెలరేగింది. ఢిల్లీ ఇప్పుడు రావణ కాష్టంలా కాలుతుంది. ఇంకా ఢిల్లీలో ఉద్రిక్తతలు చల్ల… Read More
మళ్లీ అదే కలకలం.. ఢిల్లీ మెట్రో స్టేషన్లో 'గోలీ మారో' నినాదాలు..ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో శనివారం కొంతమంది వ్యక్తులు 'దేశద్రోహులను కాల్చిపారేయండి..(దేశ్కి గద్దరోన్ కో,గోలి మారో సాలోంకో)' అంటూ నినాద… Read More
వీధిరౌడీల్లా రెచ్చిపోయిన సిక్కోలు విద్యార్థులు, పీఎస్కు కూతవేటు దూరంలో డిష్యూం.. డిష్యూం...శ్రీకాకుళం జిల్లా పాలకొండలో విద్యార్థులు రెచ్చిపోయారు. సినిమా స్టైల్ను తలపించేలా రోడ్డుపై బాహా బాహీకి దిగారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకొని భయాందోళన కల… Read More
0 comments:
Post a Comment