ఢిల్లీకి చెందిన రాయటర్స్ న్యూస్ ఏజెన్సీ ఫొటో జర్నలిస్టును శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్టర్ సండే పేలుళ్ల అనంతర పరిణామాలకు సంబంధించిన వార్తలను కవర్ చేసేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా ఓ స్కూల్లోకి వెళ్లాడంటూ ఇల్లీగల్ ట్రెస్ పాస్ కింద పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో రాయటర్స్ న్యూస్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DMQcEa
Friday, May 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment