గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టిడీపీ అధిక సీట్లు సాధించింది. ఈ సారి ఎన్నికల్లో అదే పట్టు నిలిచిందా..సడలిందా అనే కోణంలో టీడీపీ అధినాయకత్వం అనేక సర్వేలు చేయించింది. తమ వద్ద ఉన్న వివరాలతో పాటుగా క్షేత్ర స్తాయి లోని సమాచారంతో రావాలంటూ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. శ్రీకాకుళం..విజయనగరం జిల్లాల టీడీపీ అభ్యర్దులు..నేతలు పోలింగ్ సరళి నివేదికలతో ఈ రోజు అధినేతతో సమావేశం కానున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HeaMzK
ఉత్తరాంధ్రలో పట్టు నిలిచిందా: రెండు జిల్లాల నేతలకు సీఎం పిలుపు : ఎన్ని సీట్లు వస్తాయి...!
Related Posts:
విహార యాత్రకు వెళ్లారా మంత్రి గారు.. వరద బాధిత ప్రాంతాల్లో సెల్ఫీలా..! (వీడియో)ముంబై : సెల్ఫీ పిచ్చి ముదురుతోంది. కామన్ మ్యాన్ నుంచి ఉన్నతస్థాయి పెద్దలదాకా అదో వ్యసనంలా మారింది. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీయడం అలవాటైపోయింది. ఆ క… Read More
మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంలో ఆ నేత రికార్డు.. ఇప్పుడే కాదు అప్పుడు కూడా..అలీఘడ్ : ఒకరి గుణగణాలు పరిశీలించాలంటే అధికారం ఇచ్చి చూడాలి అంటారు. అధికారం ఇవ్వడం సంగతి పక్కన పెడితే .. వారి వ్యక్తిత్తం చిన్నప్పటి నుంచి ఓకేలా ఉంటుంద… Read More
కాంగ్రెస్ కొత్త బాస్గా ముకుల్ వాస్నిక్..? రేపు అధికారిక ప్రకటన..!!న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అధ్యక్ష పదవీ కోసం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ … Read More
కశ్మీర్ మారుతోంది.. ప్రశాంతంగా శుక్రవారం ప్రార్థనలు.. రేపటినుంచి 144 సెక్షన్ తొలగింపుకశ్మీర్లో నేడు ముస్లింలు ప్రశాంతంగా ప్రార్థనలు ముగించుకున్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ సడలించడంతో ,ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు నేడు తెరుచుకున్నాయ… Read More
జాతీయ చలన చిత్ర అవార్డుల్లో మెరిసిన మహానటి..!! సౌండ్ మిక్సింగ్ లో రంగస్థలం, స్క్రీన్ ప్లేలో చి.ల.సౌహైదరాబాద్: తెలుగు, తమిళ భాషల్లో వెండితెరపై ఏకచ్ఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించిన ఎవర్ గ్రీన్ నటి సావిత్రి. కళ్లతోనే నటించగల సత్తా ఉన్న సావిత్రిపై తీసిన బయ… Read More
0 comments:
Post a Comment