గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టిడీపీ అధిక సీట్లు సాధించింది. ఈ సారి ఎన్నికల్లో అదే పట్టు నిలిచిందా..సడలిందా అనే కోణంలో టీడీపీ అధినాయకత్వం అనేక సర్వేలు చేయించింది. తమ వద్ద ఉన్న వివరాలతో పాటుగా క్షేత్ర స్తాయి లోని సమాచారంతో రావాలంటూ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. శ్రీకాకుళం..విజయనగరం జిల్లాల టీడీపీ అభ్యర్దులు..నేతలు పోలింగ్ సరళి నివేదికలతో ఈ రోజు అధినేతతో సమావేశం కానున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HeaMzK
ఉత్తరాంధ్రలో పట్టు నిలిచిందా: రెండు జిల్లాల నేతలకు సీఎం పిలుపు : ఎన్ని సీట్లు వస్తాయి...!
Related Posts:
గ్రేటర్ కౌన్సిల్ సమావేశపరచండి.. బీజేపీ నేతల డిమాండ్ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ వెంటనే సమావేశ పరచాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పై గ… Read More
కృత్రిమ సూర్యుడు రెడీ: మహాద్భుతం ఆవిష్కరణ: ప్రచండ భానుడు కూడా బలాదూర్: 20 సెకెన్లలోనేసియోల్: దక్షిణ కొరియా ఓ మహాద్భుతాన్ని ఆవిష్కరించింది. సృష్టికి ప్రతిసృష్టి చేసింది. నిప్పులు చెరిగే ప్రచండ భానుడికి ప్రతి రూపాన్ని తయారు చేసింది. ఈ డమ… Read More
కడపలో టీడీపీ నేత దారుణ హత్య.. కళ్లల్లో కారం కొట్టి,కత్తులు దూసి... వైసీపీ పనే అన్న చంద్రబాబు...కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు సుబ్బయ్య కళ్లల్లో కారం కొట్టి … Read More
డిసెంబర్ 30న రైతులతో కేంద్రం చర్చలు -సర్కారు ప్రతిపాదనకు సంఘాలు ఒకే -ఫలితంపై ఉత్కంఠసంస్కరణ పేరిట కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలనే డిమాండ్ తో రైతులు చేస్తోన్న నిరసనలు సోమవారంతో 33వ రోజుకు చేరాయి.… Read More
వామ్మో.. ఇదేం విచిత్రం.. గ్యాంగ్స్టార్ ఫోటోలతో పోస్టల్ స్టాంప్.. తప్పు ఎక్కడ జరిగిందంటే..?పోస్టల్ స్టాంప్.. ఆయా సందర్భాన్ని బట్టి విడుదల చేస్తారు. అదీ జాతి కోసం త్యాగం చేస్తేనే వర్తిస్తోంది. చిన్న, చితక పనులు చేసినా.. ప్రస్తుత నేతలకు దాదాపు… Read More
0 comments:
Post a Comment