గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టిడీపీ అధిక సీట్లు సాధించింది. ఈ సారి ఎన్నికల్లో అదే పట్టు నిలిచిందా..సడలిందా అనే కోణంలో టీడీపీ అధినాయకత్వం అనేక సర్వేలు చేయించింది. తమ వద్ద ఉన్న వివరాలతో పాటుగా క్షేత్ర స్తాయి లోని సమాచారంతో రావాలంటూ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. శ్రీకాకుళం..విజయనగరం జిల్లాల టీడీపీ అభ్యర్దులు..నేతలు పోలింగ్ సరళి నివేదికలతో ఈ రోజు అధినేతతో సమావేశం కానున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HeaMzK
ఉత్తరాంధ్రలో పట్టు నిలిచిందా: రెండు జిల్లాల నేతలకు సీఎం పిలుపు : ఎన్ని సీట్లు వస్తాయి...!
Related Posts:
జగ్గారెడ్డి జబర్దస్థ్ కోరికలు..! అదిష్టానం సానుకూలంగా స్పందిస్తుందా..?హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తన మార్క్ రాజకీయాలను చ… Read More
కేంద్రం ప్రకటించిన 10శాతం రిజర్వేషన్లపై పటీదార్లు గుజ్జర్లు ఏమంటున్నారంటే..?తమ కులానికి రిజర్వేషన్లు వర్తింపజేయాలంటూ పలు కులసంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం నిన్న ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాలవారికి 10శాతం రిజర్వేషన్ … Read More
దగ్గరపడుతున్న పరీక్షలు.. పూర్తికాని సిలబస్.. SSC విద్యార్థులకు టెన్షన్ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల భయం పట్టుకుంది. ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నా.. సిలబస్ పూర్తికాకపోవడం వారిని ఆందోళనకు గురిచే… Read More
సుప్రీంకోర్టులో మోడీ సర్కార్కు చుక్కెదురు..అలోక్ వర్మను తిరిగి సీబీఐ డైరెక్టరుగా నియమించాలని ఆదేశంగత కొన్ని నెలలుగా జరుగుతున్న సీబీఐ వివాదంలో సుప్రీం కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. అశోక్ వర్మను సెలవుపై పండాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టి… Read More
పాములు కావాలా బాబు..! అమ్మకానికి కొండచిలువహైదరాబాద్ : ఏది కావాలన్నా ఇంట్లో నుంచి ఆర్డరిస్తే చాలు.. వాయువేగంతో మన చెంతకు చేరుతున్న రోజులివి. పెరిగిన టెక్నాలజీతో అందివస్తున్న అవకాశాలెన్నో. అయితే… Read More
0 comments:
Post a Comment