హైదరాబాద్ : సార్వత్రిక సమరంలో భాగంగా జరుగుతోన్న ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, కేంద్ర మాజీ మంత్రి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y82pLw
Monday, May 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment