హైదరాబాద్ : నంద్యాల ఎంపీ, నంది గ్రూపు ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి (69) కాసేపటి క్రితమే మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఎస్పీవై రెడ్డి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నారు. ఎస్పీవై రెడ్డి చనిపోయినట్టు కేర్ ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించారు. ఎస్పీవై రెడ్డి మృతితో ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PFXzlI
రూపాయికే రొట్టే పప్పు ఎస్పీవై రెడ్డి కన్నుమూత : సంతాపం తెలిపిన చంద్రబాబు, పవన్
Related Posts:
ఏపీ రాజకీయ పరిణామాలపై టీడీపీ ఫోకస్ .. సీనియర్లతో చంద్రబాబు భేటీఅమరావతి : ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తోన్న వేళ .. రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీతో పాటు జనసేన పార్టీలు తమ అస… Read More
నేరస్థుడికి సినీ హీరోలు సరెండర్ .. జగన్, నాగార్జున భేటీపై చంద్రబాబుఅమరావతి : వైసీపీ అధినేత జగన్ తో హీరో నాగార్జున భేటీపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. మంగళవారం లోటస్ పాండ్ లో జగన్ తో నాగార్జున సమావేశమైన సంగతి… Read More
ఎన్నికలకు ముందు మత కల్లోలాలు చెలరేగవచ్చు..జర జాగ్రత్తముంబై: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన చోటు చేసుకున్న ఉగ్రవాద దాడులపై కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు, పార్టీలు అను… Read More
ఏరో ఇండియా షోలో స్యూర్య కిరణ్ యుద్ధ విమానాల ప్రదర్శన రద్దు, ప్రమాదం కారణం !బెంగళూరు: బెంగళూరు-బళ్లారి రోడ్డులోని యలహంక వాయుసేన ఎయిర్ బేస్ లో బుధవారం (ఫిబ్రవరి 20) నుంచి ప్రారంభం అయిన ఏరో ఇండియన్ షోలో (వైమానిక ప్రదర్శనలో సూర్య… Read More
నిఫ్ట్లో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్… Read More
0 comments:
Post a Comment