బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో ఆ పార్టీ నాయకులు ఆయోమయంలో పడిపోయారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల్లో అసమ్మతి ఉందని మరోసారి వెలుగు చూడటంతో కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల ప్రభుత్వం అధికారంలో ఉంటుందా, ఊడుతుందా అనే అనుమానం మొదలైయ్యింది. అయితే కాంగ్రెస్ శాసన సభ్యుల్లో ఎలాంటి అసమ్మతిలేదని ఆ పార్టీ నాయకులు పైకి అంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WfKYw0
Thursday, May 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment