ముంబై: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడింది. ఎన్డీయే తిరిగి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. ఒక్కసారిగా బీఎస్ఈ సెన్సెక్స్ 900 పాయింట్లకు ఎగబాకింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 79 పైసలు పెరిగింది. మార్కెట్లు ప్రారంభం కాగానే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QbXS82
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ : లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు..900 పాయింట్లకు ఎగబాకిని సెన్సెక్స్
Related Posts:
Coronavirus: కరోనాతో డాక్టర్ మృతి, అంత్యక్రియలు చేస్తూంటే దాడులు, హీరో ఎంట్రీ, పాపం భార్య !చెన్నై: దేశం మొత్తం కరోనా వైరస్ (COVID 19) వ్యాధి తాండవం చేస్తోంది. విధి నిర్వహణలో భాగంగా చెనైలో కరోనా వైరస్ తో మరణించిన డాక్టర్ అంత్యక్రియులు చెయ్యడా… Read More
అప్పుడు విన్యాసాలు .. ఇప్పుడు మోసాలా .. వైసీపీకి మహిళల ఉసురు తగులుతుంది : అనితఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కరోనా కష్టకాలంలోనూ పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇవ్వనుంది . ఈ నెల 24వ తేదీన జీరో వడ్డీ పథకాన్ని పునఃప్రా… Read More
Corona Lockdown: నడిరోడ్డులో హారతి ఇచ్చి చేతిలో అరటి పండ్లు పెట్టినా బుధ్దిరాలేదు !లక్నో/ కాన్పూర్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం అమలు చేసిన లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తున్న వారికి పోలీసులు ఏదో ఒక … Read More
కరోనా: ట్రంప్కు తిట్లు..మోదీకి ప్రశంసలు.. ప్రధానికి ఊహించని లేఖ.. అమెరికాను వెనక్కినెడుతూ..‘కరోనా వైరస్ సృష్టికర్త' అంటూ ట్రంప్ సలహాదారుల చేత విమర్శలు ఎదుర్కొన్నా, తిరిగి వాళ్లను కూడా తిట్టినా, వైరస్ వ్యాప్తి నియంత్రణలో మానవాళికి తన వంతు సాయ… Read More
సడెన్ బ్రేక్.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్తో దీపికా షో వాయిదా.. అదే కారణమా..?అనవసర అపోహలు, భయం, ఆందోళన కారణంగా కరోనా లాక్ డౌన్ పీరియడ్లో చాలామందిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళల్లో ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్య… Read More
0 comments:
Post a Comment