Monday, May 20, 2019

ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ : లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు..900 పాయింట్లకు ఎగబాకిని సెన్సెక్స్

ముంబై: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడింది. ఎన్డీయే తిరిగి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. ఒక్కసారిగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 900 పాయింట్లకు ఎగబాకింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 79 పైసలు పెరిగింది. మార్కెట్లు ప్రారంభం కాగానే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QbXS82

0 comments:

Post a Comment