హైదరాబాద్ : వినాయక చవితి అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య. ప్రతి ఏటా విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈసారి వినాయక చవితి కోసం గణపయ్య విగ్రహా తయారీకి కర్ర పూజతో మంగళవారం అంకురార్పణ చేశారు. శిల్పి రాజేంద్రన్, 120 మంది కళాకారులు వినాయకుడిని సుందరంగా తీర్చిదిద్దనున్నారు. అంకురార్పణ ..భక్తులకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vyiDkE
Wednesday, May 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment