అమరావతి/హైదరాబాద్ : నెలలు వారాలుగా మారాయి.. వారాలు రోజులగా మారాయి.. రోజులు గంటలుగా మారాయి.. గంటలు క్షణాలుగా మారుతున్నాయి.. ఏపిలో ఎన్నికల ఫలితాల ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. ఓటరు మహాశయుడు ఇచ్చిన నిర్ణయం వెల్లడయ్యేందుకు ఇక 48 గంటలే మిగిలింది. ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఇప్పటికే ప్రజాతీర్పు ఎలా ఉండనుందో తెలిసినా అధికారికంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EmSM4h
సమయం లేదు మిత్రమా..! ఎన్నికల బరిలో విజేతలెవరో తేల్చడానికి మిగిలింది మరో 48 గంటలే..!!
Related Posts:
రిసార్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ముష్టి యుధ్దం: అసలు ఏం జరిగిందంటే, చంపేస్తారు: ఆనంద్ సింగ్ !బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల రిసార్టు ముష్టియుధ్దం ఆ పార్టీ నాయకులకు తల నొప్పిగా తయారైయ్యింది. దాడిలో తీవ్రగాయాలై బెంగళూరులోని శేషాధ్రిపురం … Read More
ఎవరీ సయ్యద్ షుజూ..? ఈవీయంల టాంపరింగ్ ఆరోపణల వెనక ఆంతర్యం ఏంటి..?హైదరాబాద్ : 2014లో ఈవీయంల టాంపరింగ్ వల్ల రాజకీయ అస్థిరత చోటు చేసుందని, కాంగ్రెస్ పార్టీ ఏకంగా 201సీట్లలో పరాజయం పాలైందని ఈవీయంలు తయారు చేసే… Read More
దారులన్నీ అటువైపే..! కుంభమేళాకు పోటెత్తిన జనంఅలహాబాద్ : కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశవిదేశాల నుంచి ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) కు క్యూ కడుతున్నారు. పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం ఒక్కరోజే… Read More
ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు.. పార్టీ నుంచి సస్పెండ్బెంగళూరు : కాంగ్రెస్ ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. హత్యాయత్నం కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదైంది. … Read More
మమత ఇలాఖాలో కమలాధిపతి... రెండు బహిరంగ సభల్లో పాల్గొననున్న అమిత్ షాకోల్కతా: లోక్సభ ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగా... బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ రోజు పశ్చిమ బెంగాల్ నుంచి తన ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. బ… Read More
0 comments:
Post a Comment