సిమ్లా: వివాదాస్పద వ్యాఖ్యానాలు చేస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. మరోమారు తన వైఖరిని బయట పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ ఫిరంగి లాంటివారని, తాను ఏకే - 47 లా దూసుకెళ్లే మనస్తత్వం ఉన్నవాడినని అన్నారు. చివరి విడత లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా..ఆయన హిమాచల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30q4RiC
Thursday, May 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment