Monday, May 13, 2019

40 సీట్లు దాటితే ఉరేసుకుంటావా : మోదీకి ఖర్గే సవాల్

న్యూఢిల్లీ : ఎన్నికల సమరంలో నేతల మధ్య మాటలదాడి తీవ్రస్థాయికి చేరింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. గత లోక్ సభ ఎన్నికల కన్నా కాంగ్రెస్ తక్కువ సీట్లు గెలుచుకుంటుందని మోదీ అగ్గిరాజేశారు. ఇందుకు హస్తం నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ సహా .. ఆ పార్టీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JHfG9I

Related Posts:

0 comments:

Post a Comment