Monday, May 20, 2019

పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ కి 28, బీజేపీకి 11 లోక్ సభ స్థానాలు .. పుంజుకున్న బీజేపీ .. టైమ్స్ నౌ సర్వే

టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2019 విడుదలయ్యాయి. హోరాహోరీగా ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది టైమ్స్ నౌ వీఎంఆర్ . పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో ఈ సారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే 6 స్థానాలు కోల్పోనున్నట్టు ప్రకటించింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JWUnB8

0 comments:

Post a Comment