కాబూల్ : ఉగ్రవాదుల లక్ష్యంగా ఆప్గానిస్థాన్ భద్రతా బలగాలు వైమానిక దాడులు చేశాయి. హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సుల్లో చేసిన దాడుల్లో 24 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ మేరకు ఆప్గానిస్థాన్ మిలిటరీ మీడియాకు వివరాలు తెలియజేసింది. ప్రతీకారం తీర్చుకుంది .. తమ దేశంలో దాడులకు తెగబడుతున్న తాలిబన్లపై ఆప్గానిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JAvZFn
తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు : 24 మంది మృతి
Related Posts:
B.1.617: భారత్లో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్: డబ్ల్యూహెచ్ఓ కన్ఫర్మ్: మోస్ట్ డేంజరస్జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ యధాతథంగా కొనసాగుతోంది. లక్షలాది మంది కనిపించని ఈ మహమ్మారికి బలి అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యల… Read More
కరోనా కట్టడి సక్సెస్: భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు: మహారాష్ట్ర వెనక్కి..సౌత్ స్టేట్ టాప్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. వరుసగా రెండోరోజు కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొద్దిరోజులుగ… Read More
మతబోధకుడి అంత్యక్రియల్లో వేలాది మంది: కరోనా నిబంధనలు?(వీడియో)లక్నో: దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ అనేక మంది ప్రాణాలు తీస్తోందన్న విషయం వీరంతా మరిచారు. తమ మతబోధకుడి అంత్యక్రియలకు వేలాది మంది ముస్ల… Read More
Pfizer: పిల్లలకూ కరోనా టీకా: వ్యాక్సినేషన్లో తిరుగులేని అగ్రరాజ్యం: ముందుచూపుతోవాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించే చర్యల్లో అగ్రరాజ్యం అమెరికా దూసుకెళ్తోంది. ఇప్పటికే 160 మిలియన్ అమెరికన్లు రెండు డోసుల వ్యాక్సిన్ తీస… Read More
ఎవరెస్ట్ అధిరోహకులూ ఖాళీ ఆక్సిజన్ ట్యాంక్స్ తిరిగి తీసుకురండి: కరోనా బాధితుల కోసం నేపాల్ రిక్వెస్ట్ఖాట్మాండ్: నేపాల్ దేశంలోనూ కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దీంతో కరోనా బాధితులు పెరిగిపోయి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత… Read More
0 comments:
Post a Comment