కాబూల్ : ఉగ్రవాదుల లక్ష్యంగా ఆప్గానిస్థాన్ భద్రతా బలగాలు వైమానిక దాడులు చేశాయి. హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సుల్లో చేసిన దాడుల్లో 24 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ మేరకు ఆప్గానిస్థాన్ మిలిటరీ మీడియాకు వివరాలు తెలియజేసింది. ప్రతీకారం తీర్చుకుంది .. తమ దేశంలో దాడులకు తెగబడుతున్న తాలిబన్లపై ఆప్గానిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JAvZFn
తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు : 24 మంది మృతి
Related Posts:
ఆలయాలపై దాడులు దుష్ప్రచారం చేస్తుంది వారే .. ఆ నేరాలకు పీడీ యాక్ట్ : డీజీపీ గౌతమ్ సవాంగ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఆలయాల పై జరుగుతున్న దాడులపై, విగ్రహ విధ్వంసం ఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై సామాజిక , ప్రసార మాధ్యమ… Read More
మమతా బెనర్జీకి మరో షాక్ తప్పదా?: 16న తేల్చేస్తామంటూ టీఎంసీ ఎంపీ, ఎమ్మెల్యే సోషల్ పోస్టులుకోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మే నెలలో ఆరు నుంచి ఏడు మం… Read More
బీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా? తిరుపతి ఉప ఎన్నికపై 21న కీలక నిర్ణయం -వకీల్ సాబ్ దూకుడు చూస్తేఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీల భవిష్యత్తును డిసైడ్ చేసే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బై పోల్ కోసం నెలల ముందుగానే అభ్… Read More
lady singer: మంత్రి రేప్ కేసులో ట్విస్ట్, మసాజ్ చేస్తానని ముంచేసింది, సింగర్ తో కాదు వాళ్ల అక్కతో లింక్ !ముంబాయి/ బెంగళూరు/ హైదరాబాద్: బాలీవుడ్ లో తనకు అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించిన మంత్రి అతనికి ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు వచ్చి రేప్ చేశాడని లేడీ సింగర్… Read More
మహమ్మారి, మాంద్యం ఉన్నా ఒక కంపెనీ షేర్లు కొని వీళ్లంతా కోటీశ్వరులు అయిపోయారు..టెస్లా షేర్ల ధరలు పెరగడంతో 2020లో చాలా మంది కోటీశ్వరులు అయ్యారు వారంతా తమను మిలియనీర్లు, బిలియనీర్లు అని కాకుండా, టెస్లానీయర్లుగా చెప్పుకుంటున్నారు. ప… Read More
0 comments:
Post a Comment