కాబూల్ : ఉగ్రవాదుల లక్ష్యంగా ఆప్గానిస్థాన్ భద్రతా బలగాలు వైమానిక దాడులు చేశాయి. హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సుల్లో చేసిన దాడుల్లో 24 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ మేరకు ఆప్గానిస్థాన్ మిలిటరీ మీడియాకు వివరాలు తెలియజేసింది. ప్రతీకారం తీర్చుకుంది .. తమ దేశంలో దాడులకు తెగబడుతున్న తాలిబన్లపై ఆప్గానిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JAvZFn
తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు : 24 మంది మృతి
Related Posts:
రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం కేసు, 15 మంది ఐపీఎస్ లు టార్గెట్, సీబీఐ పంజా, దాడులు!బెంగళూరు: కర్ణాటకలోని 14 ప్రాంతాల్లో ఐపీఎస్ అధికారుల ఇండ్లు, కార్యాలయాల మీద సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసుకుని సీబీఐ అ… Read More
అగ్రిగోల్డ్తో సంబంధాలు నిరూపిస్తే .. ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా... నారా లోకేష్ స్పీకర్కు లేఖఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. అగ్రిగోల్డ్తో తనకు సంబంధాలు ఉన్నట్… Read More
తీయని మాటలతో వంచన.. అమిత్ షా బృందాన్ని విశ్వసించం, శివసేన అభ్యర్థే సీఎం, ఉద్దవ్ థాక్రేమరికాసేపట్లో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియబోతోంది. కానీ బీజేపీ-శివసేన మధ్య పొత్తు పొడవలేదు. 50-50 ఫార్ములాకు బీజేపీ బెట్టుచేయడంతో శివసేన కూడా కొండెక… Read More
9th విద్యార్థులపై లైంగిక వేధింపులు... 7గురు ప్రభుత్వ టీచర్స్ అరెస్ట్ఒకే స్కూలుకు చెందిన ఏడుగుగు ఉపాధ్యాయులు, విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు అరోపణలు ఎదుర్కోన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు … Read More
బుల్బుల్ తుపాన్ ఎఫెక్ట్: ఆరెంజ్ అలర్ట్ జారీ, మత్య్సకారులు వేటకు వెళ్లొద్దు..బుల్బుల్ తుపాన్ తీవ్రరూపం దాల్చింది. పశ్చిమబెంగాల్పై తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. బెంగాల్లోని కోస్తా తీర ప్రాంతా… Read More
0 comments:
Post a Comment