న్యూఢిల్లీః కేంద్రీయ మాధ్యమిక విద్య మండలి (సీబీఎస్ఈ) నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఆదివారం ఉదయం వెల్లడవుతాయంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఎప్పుడెప్పుడు ఫలితాలు వెలువడతాయా? అంటూ అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఆతృతగా ఎదురు చూస్తున్న వేళ.. సంబంధిత అధికారుల నుంచి వెలువడిన ఓ ప్రకటన వారిని నిరుత్సాహానికి గురి చేసింది. సీబీఎస్ఈ ఫలితాలు వెల్లడవుతాయంటూ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JeilHS
సీబీఎస్ఈ 10th ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన అధికారులు
Related Posts:
జనసేనకు 90 సీట్లు .. పవన్ కళ్యాణ్ సీఎం .. హైపర్ ఆది షాకింగ్ కామెడీజనసేన పార్టీ ఏపీలో అధికారంలోకి రావాలని అటు జనసైన్యమే కాదు జనసేన కోసం ప్రచారం చేసిన వారు కూడా కోరుకుంటున్నారు. తాజాగా ఏపీలో పర్యటించిన జబర్దస్త్ బృందం … Read More
సర్ అర్థర్ కాటన్ స్ఫూర్తితో పోలవరం పూర్తి: కృష్ణాడెల్టాలో 44 వేల కోట్ల పంట దిగుబడిఅమరావతి: అపర భగీరథునిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం పొందిన సర్ అర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అ… Read More
నమ్మించాడు, గర్భవతిని చేశాడు.. వరంగల్ జిల్లాలో ప్రేమికురాలి ధర్నావరంగల్ : ప్రేమించానని వెంటబడ్డాడు. నువ్వే సర్వస్వం అంటూ నమ్మించాడు. నీ ప్రేమ కావాలంటూ ఒప్పుకునే వరకు వదిలిపెట్టలేదు. అతడి తీరు చూసి ఆమె కూడా ప్రేమకు … Read More
తెలంగాణా రాష్ట్రాన్ని చినజీయర్ పాలిస్తున్నాడు ... కంచె అయిలయ్య సంచలనంకాంట్రవర్సీ పుస్తకాల రచయిత, కాంట్రవర్సీ వ్యాఖ్యల ప్రొఫెసర్ కంచె అయిలయ్య మరో మారు చాలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ … Read More
నేవీలో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేవీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పైలట్, అబ్జర్వర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 121 పోస్టులను భర్తీ చేయనుం… Read More
0 comments:
Post a Comment