హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికలు చర్చానీయాంశంగా మారాయి. సిట్టింగ్ ఎంపీ కవితను వ్యతిరేకిస్తూ 178 మంది రైతులు బరిలో నిలవడం దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పేపర్ వాడతారా? లేదంటే ఈవీఎం యంత్రాలా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే M-3 టైపు ఈవీఎంలతో నిజామాబాద్ ఎన్నికలు లాగించేందుకు అధికారులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I4Vy0x
నిజామాబాద్ ఎన్నికలు జరిగేనా?.. M-3 ఈవీఎంలపై అర్ధరాత్రి ఈసీ కసరత్తు..!
Related Posts:
లోక్సభలో కాంగ్రెస్ పక్షనేతగా..ఆయనే: రేపట్నుంచే పార్లమెంట్: గరంగరంన్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం సమీపించింది. సోమవారం నుంచి లోక్సభ, రాజ్యసభలు సమావేశం కానున్నాయి. వచ్చేనెల 13వ తేదీ వరకూ ఈ సమావేశా… Read More
కాళరాత్రి: ముంబై అతలాకుతలం: నిద్రపోని దేశ ఆర్థిక రాజధానిముంబై: దేశ ఆర్థిక రాజధానిపై ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. ఇటీవలే భారీ వర్షాలతో అతలాకుతలమైన ముంబై.. మళ్లీ అదే స్థితికి చేరుకుంది. ఏకధాటిగా కురుస్త… Read More
భారీ వర్షాలకు బురదమట్టిలో కురుకుపోయిన నివాసాలు: 11 మంది దుర్మరణం..ముంబై: ముంబైని భారీ వర్షాలు మరోసారి ముంచెత్తాయి. అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి మళ్లీ నీట మునిగింది. కొన్ని గంటల పాటు కురిసిన కుండపోత… Read More
కాశీ యాత్రలో ఏం చూడాలిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నా… Read More
కర్నూలుకు హెచ్ఆర్సీ: న్యాయ రాజధాని దిశగా జగన్ సర్కార్: ఆగస్టు 15 నాటికి..!కర్నూలు: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన రెండేళ్లు దాటిపోతోన్నాయి. అయినప్పటికీ- ఈ దిశగా రా… Read More
0 comments:
Post a Comment