Friday, April 5, 2019

సీయం ర‌మేష్ ఇంటి పై పోలీసులు దాడులు : ఎస్పీ ఆదేశాల మేర‌కే : సీయం సీరియ‌స్‌..!

ఎన్నిక‌ల వేళ క‌డ‌ప జిల్లాలోని టిడిపి నేత‌లు లక్ష్యంగా మారుతున్నారు. మైదుకూరు అభ్య‌ర్ది పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పై ఐటి దాడులు జ‌రిగ్గా..ఇప్పుడు రాజ్య‌స‌భ స‌భ్యుడు సీయం ర‌మేష్ నివాసం లో పోలీసులు దాడులు చేసారు. జిల్లా ఎస్సీ ఆదేశాల మేర‌కే ఈ దాడులు జ‌రుగుతున్నాయ‌ని సోదాల్లో పాల్గొన్న పోలీసు అధికారులు చెబుతున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CX73nB

Related Posts:

0 comments:

Post a Comment