గాంధీనగర్ : ప్రధాని మోదీపై కాంగ్రెస్ యువనేత హార్థిక్ పటేల్ సెటైర్లు వేశారు. దేశ ప్రజలకు కాపాలాదారుని అని మోదీ అంటోన్న నేపథ్యంలో హర్థిక్ స్పందించారు. నాకు కాపాలాదారు కావాలంటే నేపాల్ వెళ్తానని వ్యంగ్యాస్త్రం సంధించారు. నేపాల్లో గుర్ఖాలు ఎక్కువగా ఉంటున్నందున హార్థిక్ ఆ అంశాన్ని ప్రస్తావించారు. మూడో విడత పోలింగ్లో భాగంగా విరంగమ్లో హార్థిక్ ఓటు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vkPauF
Wednesday, April 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment