చండీగఢ్: తనకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ గోవధకు పాల్పడిందని ధ్వజమెత్తారు కేంద్రమంత్రి విజయ్ సంప్ల. పంజాబ్లోని హోషియాపూర్ నియోజకవర్గం నుంచి సంప్ల టికెట్ ఆశించారు. సంప్ల ఆశలపై నీళ్లు చల్లుతూ హోషియాపూర్ నియోజకవర్గం టికెట్ను ఫగ్వారా ఎమ్మెల్యే సోమ్ప్రకాష్కు కేటాయించింది. దీంతో ట్విటర్పై సంప్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా బాధగా ఉందని చెప్పిన సంప్ల తనకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IFpEcm
నాకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ గోవధకు పాల్పడింది: కేంద్రమంత్రి
Related Posts:
ఆర్థిక కష్టాల్లో టీటీడీ.. నిర్మలమ్మే దిక్కు.. రూ. 50 కోట్ల రద్దయిన నోట్లపైనా రిక్వెస్ట్..‘‘సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత జూన్ 11 నుంచి శ్రీవారి దర్శనాలు పున:ప్రారంభమయ్యాయి. జులై 10 వరకు మొత్తం 2.50లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నార… Read More
ఈ డాక్టర్కు చేతులెత్తి మొక్కాల్సిందే... కరోనా పేషెంట్కు స్వయంగా అంత్యక్రియలుకరోనా పరిస్థితుల నేపథ్యంలో సమాజంలో అభద్రతా భావం,ఆందోళన నెలకొన్నాయి. కరోనా వైరస్కు భయపడి కొన్నిచోట్ల అధికారులు విధులు నిర్వర్తించేందుకు కూడా జంకుతున్న… Read More
జగన్ పై డిప్యూటీ సీఎంకే నమ్మకం లేదు.. బాషాకు హైదరాబాద్లో ట్రీట్మెంట్.. టక్కుఠమారాలన్న సాయిరెడ్డి..ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి చర్యలపై సీఎం జగన్ చేసుకుంటోన్న ప్రచారమంతా వట్టి బూటకమని మరోసారి రుజువైందని అంటుననారు ప్రతిపక్ష టీడీపీ నేతలు. క్వారంటైన్ స… Read More
ఏపీకి కరోనా షాక్: ఒక్కరోజే 37 మంది మృతి, 30వేలు దాటిన పాజిటివ్ కేసులుఅమరావతి: కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టెస్టులు పెంచుతున్న … Read More
ఇదెలా సాధ్యం అబ్బా: మార్కుల్లో రికార్డు సృష్టించిన కుర్రాడు..ఇప్పుడొక మినీ సెలబ్రిటీగా..!ఈ రోజుల్లో పిల్లలను పిల్లలనడం కంటే పిడుగులు అనాలనిపించేలా ఉన్నారు. చదువుల్లో పోటీ మీద పోటీ పడి చదువుతున్నారు. ఒకప్పుడు బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత శాత… Read More
0 comments:
Post a Comment