ఢిల్లీ : చైనీస్ యాప్ టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిషేధం కొనసాగించాలా వద్దా అనే అంశంపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. సోమవారం ఈ అంశంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు వైఖరేంటో స్పష్టం చేయాలని స్పష్టం చేసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XDd9Bl
టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు విచారణ..మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ఛాన్స్..
Related Posts:
షాపింగ్ మాల్లో ఆసుపత్రి: పెను అగ్నిప్రమాదం.. కలకలం: 14 అగ్నిమాపక శకటాలతోముంబై: ఇప్పటికే వేల కొద్దీ పుట్టుకొస్తోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యతో అతలాకుతలమౌతోన్న ముంబై నగరాన్ని మరో పెను ప్రమాదం ఉలిక్కిపడేలా చేసింది. డి… Read More
కొవిషీల్డ్ వ్యాక్సిన్తో రక్తం గడ్డకట్టే ప్రమాదంపై కేంద్రం క్లారిటీ -కొత్తరకం వైరస్లపైనా 2టీకాల ఎఫెక్ట్ప్రఖ్యాత బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ పై యూరప్ దేశాల్లో భయాందోళనల… Read More
ముఖేష్ అంబానీ బెదిరింపు కేసు .. సచిన్ వాజేతో పాటు హోటల్ లో ఓ మహిళ , 5 బ్యాగుల మిస్టరీముఖేష్ అంబానీ బాంబు బెదిరింపు కేసులో రోజుకో కొత్త మలుపు చోటుచేసుకుంటుంది . ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే ఒక కా… Read More
2024 ఎన్నికల్లో పోటీకి ప్లాన్: అధ్యక్షుడిగా మళ్లీ నేనే: వంద రోజుల్లోపే..టార్గెట్ సెట్: బిడెన్వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బిడెన్.. తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. ప్రమాణ స్వీకారం చేసి 59 రోజులు పూర్తవుత… Read More
AP Sachivalayam Jobs:ఏపీలో 2355 గ్రామ వాలంటీర్ పోస్టులకు అప్లయ్ చేసుకోండి.. అర్హతలు ఇవే..!ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ గ్రామ వాలంటీర్ల నియామకాలను మరోసారి చేపట్టేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 2355 పోస్టులను భర్తీ చ… Read More
0 comments:
Post a Comment