మీరట్: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. తన కూతురును పదిమందిలో అవమాన పరుస్తున్నాడని చెప్పి అక్రమసంబంధం నెరిపిన వ్యక్తిని హతమార్చింది ఓ తల్లి. ఇందుకోసం కూతురి ప్రియుడి సహకారం తీసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే ఔరంగషాపూర్లో నివాసముంటున్న షమీమ్ అనే 35 ఏళ్ల మహిళ రాజీవ్ అలియాస్ రాజు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రాజీవ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZCyFI6
యూపీలో దారుణం: తన ప్రియుడిని చంపేందుకు కూతురి ప్రియుడి సహకారం తీసుకున్న మహిళ
Related Posts:
భార్యను కాపురానికి పంపకపోతే బాంబులు పేల్చుకుని చస్తా...! భర్త వింత ఆందోళనదేశంలో భార్య బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. గతంలో తమ భర్తలు కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ మహిళల ఫిర్యాదులు ఎక్కువగా ఉండేవి...కాని కాలం మారింది.… Read More
సీఎం కేసీఆర్ అబద్దాలకు అంబాసిడర్ : భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసిన సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో… Read More
బతుకమ్మ చీరల పంపిణీ షురూ... తొలి చీరలు సమ్మక్క సారలమ్మలకు సమర్పించిన మంత్రితెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఒ… Read More
కాశ్మీర్ లో 50 వేల ఆలయాలు, పాఠశాలలను పునరుద్ధరిస్తాం: త్వరలో సర్వే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిబెంగళూరు: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని విభజించి, రెండు కేంద… Read More
సేవలు మరువలేం: కోడెలకు కువైట్ టీడీపీ నేతల ఘన నివాళికువైట్: నవ్యాంధ్ర తొలి స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు మరణాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీకి ఎంతగానో సేవలందించి... 72 ఏళ… Read More
0 comments:
Post a Comment