ముంబై: తొలి చూలు ప్రసవం కోసం పుట్టింటికి వెళ్తోన్న ఓ మహిళ రైల్వే స్టేషన్ లో పురుడు పోసుకున్న ఉదంతం ఇది. మహారాష్ట్రలోని థానే రైల్వేస్టేషన్ లో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై నుంచి తన స్వగ్రామానికి బయలుదేరారు ఓ నిండు చూలాలు. 20 ఏళ్ల వయస్సున్న ఆ మహిళకు అదే తొలి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UEFaqk
Saturday, April 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment