ముంబై: తొలి చూలు ప్రసవం కోసం పుట్టింటికి వెళ్తోన్న ఓ మహిళ రైల్వే స్టేషన్ లో పురుడు పోసుకున్న ఉదంతం ఇది. మహారాష్ట్రలోని థానే రైల్వేస్టేషన్ లో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై నుంచి తన స్వగ్రామానికి బయలుదేరారు ఓ నిండు చూలాలు. 20 ఏళ్ల వయస్సున్న ఆ మహిళకు అదే తొలి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UEFaqk
రైల్లో పురిటి నొప్పులు: రైల్వేస్టేషన్ లో ప్రసవం: సమయానికి ఆదుకున్న ఒక్కరూపాయి క్లినిక్
Related Posts:
భూమా అఖిలప్రియ బెయిల్: న్యాయస్థానం కీలక నిర్ణయం: 48 గంటలు: విజయవాడ ఘటనతో చిక్కుల్లోహైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటీషన్ మళ్లీ వాయిదా పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిం… Read More
కోవాక్సిన్ టీకాలు తీసుకున్న వారు సమ్మతి పత్రంపై సంతకం .. దుష్ప్రభావం ఎదురైతే పరిహారందేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుంది. భారతదేశంలో అత్యవసర వినియోగానికి కేంద్ర అనుమతించిన రెండు వ్యాక్సిన్లలో ఒకటి కోవిషీల్డ్ కాగా మరొకటి … Read More
కమల్ హాసన్ పార్టీకి కేటాయించిన గుర్తునే కొనసాగించిన కమల్ హాసన్: కీలక అంశాలివే.చెన్నై: ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఊరట లభించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్… Read More
చైనాకు షాకిచ్చిన నేపాల్: భారత్లో తయారయ్యే కొవిషీల్డ్ వ్యాక్సిన్కు ఆమోదంచైనాకు సాగిలపడేలా ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యవహరించిన తీరును అధికార మావోయిస్టు పార్టీ ఖండించడం, పార్లమెంట్ రద్దు తదితర పరిణామాల తర్వాత నేపాల్ విధానాల్లో… Read More
అందుకే తొలి టీకా వేయించుకున్నా..: కిష్టమ్మ, ప్రధాని చెప్పారనే టీకా వేసుకోలేదన్న కేటీఆర్హైదరాబాద్: కరోనా టీకా వేయించుకునేందుకు ప్రజా ప్రతినిధులంతా సిద్ధంగా ఉన్నారని, అయితే, ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకే వ్యాక్సిన్ వేయించుకోవడం లేదని తెల… Read More
0 comments:
Post a Comment