ఢిల్లీ : చైనీస్ యాప్ టిక్ టాక్ గురించి తెలియని యూత్ లేరు. ఈ యాప్ కారణంగా పాపులారిటీ కోసం పాకులాడుతూ యువత చెడిపోతోందని అందుకే దాన్ని బ్యాన్ చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. టిక్ టాక్ను నిషేధించే విషయాన్ని పరిశీలించాలని కోర్టులు సైతం కేంద్రానికి సూచించాయి. అలాంటి టిక్ టాక్ కారణంగా తాజాగా ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZcOSni
టిక్ టాక్ పిచ్చి ఫ్రెండ్ ప్రాణం తీసింది!
Related Posts:
భారత్ అదుపులో పీవోకే బాలుడు -చొరబాటా? పొరపాటా? -పాక్ పైశాచికానందంకొత్త ఏడాది తొలిరోజే జమ్మూకాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) వద్ద కలకలం చోటుచేసుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు చెందిన ఒక బాలుడ్ని భారత బ… Read More
తీవ్రమైన చలిలో న్యూ ఇయర్ తొలిరోజు కూడా రైతుల నిరసన .. ఆ రెండు డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదన్న అన్నదాతలురాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు సైతం లెక్కచేయకుండా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 37వ రోజు కూడా కొనసాగుతోంది . ఎముకలు… Read More
5న కాళేశ్వరానికి సీఎం కేసీఆర్.. మేడిగడ్డ, పార్క్ నిర్మాణం పరిశీలన..కాళేశ్వరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదటి విడతలో రూ.600 కోట్లతో కాళేశ్వరం… Read More
భారత్లో మరో నాలుగు కొత్త వైరస్ కేసులు- 29కి చేరిన బాధితులుభారత్లో బ్రిటన్ నుంచి ప్రవేశించిన కొత్త వైరస్ కలకలం కొనసాగుతోంది. గత నెల రోజుల వ్యవధిలో బ్రిటన్ నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికుల శాంపిల్స్ను ఇప్పట… Read More
రాముడి విగ్రహ ధ్వంసంలో చంద్రబాబు పాత్ర .. ఇది టీడీపీ కుట్ర : వైసీపీ ఎంపీ సాయిరెడ్డి సంచలనంవైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనలో చంద్రబాబు పాత్ర ఉందని విజయసాయి ర… Read More
0 comments:
Post a Comment