ఇక తొలిదశ పోలింగ్కు మూడు రోజుల మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ తన మేనిఫెస్టోను సోమవారం విడుదల చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో న్యాయ్ పథకం చాలామందిని ఆకట్టుకుంటుండగా... మరి బీజేపీ ఎలాంటి ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందించిందో అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీ మేనిఫెస్టోలో అభివృద్ధి, దేశ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G6VYC9
బీజేపీ మేనిఫెస్టో విడుదల...న్యాయ్ పథకంకు ధీటుగా ఉండబోతోందా..?
Related Posts:
షాకింగ్: మరో బడా బ్యాంకు ఢమాల్ -లక్ష్మి విలాస్ బ్యాంక్ విత్ డ్రాలపై కేంద్రం సంచలన ఆంక్షలుఇండియాలో మరో బడా బ్యాంకు దివాళా తీసింది.. గడిచిన అర దశాబ్దకాలంగా బ్యాంకింగ్ వ్యవస్థలు ఒక్కొక్కటిగా కుప్ప కూలుతుండగా.. ఇప్పుడు లక్ష్మి విలాస్ బ్యాంక్ … Read More
పుష్కరాలకు కర్నూలు ముస్తాబు: భారీ బందోబస్తు: ఘాట్ల వివరాలివే: స్పెషల్ బస్సులుకర్నూలు: పవిత్ర తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లా ముస్తాబైంది. పుష్కరాలను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్… Read More
వాసన్ ఐ కేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏఎం అరుణ్ అనుమానాస్పద మృతిచెన్నై: తమిళనాడుకు చెందిన వాసన్ ఐ కేర్ స్థాపకుడు డాక్టర్ ఏఎం అరుణ్(51) సోమవారం అనుమానాస్పదస్థతిలో మరణించారు. అయితే, మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగ… Read More
కన్న తండ్రి మోసం: 11 ఏళ్ల చిన్నారికి తప్పని కూటి తిప్పలు.. కలెక్టర్ను ఆశ్రయించడంతో..తండ్రి.. సమాజంలో మంచి స్థానం ఉంది. నాన్న అంటే బాధ్యత అని, నడక, నడత నేర్పుతారని పెద్దలు చెబుతుంటారు. అయితే ఒడిశాలో మాత్రం ఓ తండ్రి తన స్థానానికి కళంకం … Read More
కపిల్ సిబాల్పై సల్మాన్ ఖుర్షీద్ కస్సు బుస్సు.. సొంత పార్టీపై విమర్శలు సరికాదు..బీహర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో కుంపటి పెట్టాయి. పార్టీ ప్రభావంపై సీనియర్ నేత కపిల్ సిబాల్ నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.… Read More
0 comments:
Post a Comment