టిడిపి అధినేత చంద్రబాబు ప్రధాని మోదీ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ ద్రోహి అని బాబు వ్యాఖ్యానించారు. పరోక్షంగా మోహన్బాబు పై విమర్శలు చేసారు. సినిమాల్లేకనే వలస పక్షులు వచ్చాయన్నారు. ఇక, పనవ్ కళ్యాన్ కు ఓటేస్తే ఏం లాభమని చంద్రబాబు ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uEnyQP
మోదీ ఖబడ్దార్ : పవన్ కు ఓటేస్తే ఏం లాభం : సినిమాల్లేకే..మోహన్బాబు ఇలా : చంద్రబాబు ఫైర్..!
Related Posts:
కడపలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇన్నోవా-లారీ ఢీ.. నలుగురు అక్కడికక్కడే మృతి...కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా-లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.మైదుకూరు-బ… Read More
పరాయి పురుషులతో మాట్లాడనని హామీపత్రం ఇవ్వు.. ఓ భర్త విచిత్ర డిమాండ్.. కత్తితో ఆమెపై దాడిఅనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త... పరాయి పురుషులతో మాట్లాడనని హామీ పత్రం రాసివ్వాలన్నాడు. దీనిపై ఇద్దరి… Read More
Huzurabad : కాంగ్రెస్ పరిశీలనలో ఆ నలుగురి పేర్లు... ఉపఎన్నిక టికెట్ ఎవరికి దక్కేనో...హుజురాబాద్ ఉపఎన్నిక గ్రౌండ్లో ఇప్పటికైతే ఈటల మినహా మరో అభ్యర్థి కనిపించట్లేదు. అభ్యర్థి కోసం అధికార పార్టీ సాగిస్తున్న అన్వేషణ ఓ కొలిక్కి వచ్చిందని త… Read More
వామ్మో.. కుర్రొళ్లు మాములు కాదు, సీఎం కాన్వాయ్కే ఎదురెళ్లి.. ఆ బైక్ కూడాసీఎం కాన్వాయ్ వెళ్లే రూట్ ముందే ప్లాన్ చేస్తారు. ట్రాఫిక్ క్లియర్ చేసి.. పంపిస్తారు. ఇతర వాహనాలు నిషిద్దం. వేరే వాహనాలు/ టూ వీలర్స్ వస్తే అంతే సంగతులు… Read More
RS Praveen Kumar: నేడు బీఎస్పీలోకి ఆర్ఎస్పీ.. 'అదే నా లక్ష్యం.. ఒక్క క్షణం కూడా వృథా చేయదలుచుకోలేదు'మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరనున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ మైదానంలో జరిగే సభల… Read More
0 comments:
Post a Comment