హైదరాబాద్లో నేరెడ్మెట్లో ఇంటర్ విద్యార్ధి అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే కుటుంబ కలహాలతో తండ్రి కుమారుడిని కాల్చి చంపారని తొలుత వార్తలు వచ్చాయి. తండ్రి మహారుద్దీన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. ఇంటర్ లో ఫెయిల్ అవ్వటం, నేడు ఐఐటీ ఫలితాలు రానుండటం విద్యార్ధి మృతికి కారణాలని తేల్చారు పోలీసులు . ఇంటర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jalet4
ఇంటర్లో ఫెయిల్ .. ఐఐటీ లో కూడా ఫెయిల్ అవుతానని గన్ తో కాల్చుకుని ఇంటర్ విద్యార్ధి బలి
Related Posts:
మాజీ భార్యను మట్టుబెట్టాలనుకున్నాడు..మహిళ చాకచక్యంతో అడ్డంగా దొరికాడుఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై ఉన్మాదుల దాడులు ఎక్కువైపోతున్నాయి. కొందరు తమను ప్రేమించనందుకు యువతులను హత్య చేస్తుంటే, మరికొందరు సొంత భార్యలన… Read More
కమెడియన్ పృధ్వీ కి కీలక పదవినిచ్చిన జగన్ .. పృధ్వీ కే ఎందుకంటేతిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా నడిచే భక్తి చానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ కు చైర్మన్ గా కీలక పదవిని కమెడియన్ పృధ్వీకి ఇవ్వాలని నిర్ణయం తీసు… Read More
డిస్పోజబుల్ కప్పులో టీ తాగుతున్నరా..! ఐతే రోగాలను కొని తెచ్చుకున్నట్టే..!!హైదరాబాద్ : టీ తాగిన తర్వాత పేపర్ కప్పును నలిపి డస్ట్ బిన్ లో వేస్తామో అంతే కసిగా కనిపించకుండా ప్రజల ప్రాణాలను ఆ కప్పు నలిపేస్తున్నట్టు పరిశోధనల్లో తే… Read More
ఇంకా ఒంటరి పోరేనా..? బాబు బరువు బాద్యతలు పంచుకునేదెవరు..? బాలయ్య బండి లాగ గలడా..??అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో అలుపెరగని పోరాటం చేస్తున్న టీడిపి అధినేత చంద్రబాబు నాయుడు కి ప్రత్యామ్నయం లేదా..? చంద్రబాబు తర్వాత పార్టీ బాద్యతలను బు… Read More
అయేషా మీరా హత్యకేసులో ట్విస్ట్ .. 12 ఏళ్ళ తర్వాత మరోమారు అయేషా మృతదేహానికి రీ పోస్ట్ మార్టంతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. కానీ అయేషా మీరా హత్య జరిగిన 12 ఏళ్ళకు మృతదేహానికి రీపోస్టుమా… Read More
0 comments:
Post a Comment