అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, వైసీపీలు ఓటర్లకు గాలమేసే పనిలో పడ్డాయి. భారీ హామీలతో మేనిఫెస్టోలు విడుదల చేశాయి. వేల కోట్ల రూపాయల వ్యయంతో కూడిన హామీలివ్వడంలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. మీ భవిష్యత్తుకు నాది భరోసా అంటూ చంద్రబాబు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనంటూ జగన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YUIYXS
వేల కోట్ల రూపాయల హామీలిచ్చిన చంద్రబాబు, జగన్ మేనిఫెస్టోల్లో దేన్ని నమ్ముతారు? మీ కామెంట్ చెప్పండి.
Related Posts:
చంద్రబాబు 420, ఎలానో వివరించిన మంత్రి కొడాలి నాని, రామోజీ, రాధాకృష్ణకు పెన్షన్ ఇవ్వాలా..?పల్లెలే పట్టుగొమ్మలని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పినట్టు ఏపీలో ఆదర్శపాలన అందిస్తున్నామని మంత్రి కొడాలి నాని స్పష్టంచేశారు. లక్షా 35 వేల మంది గ్రామ సెక్ర… Read More
హెవీ వాటర్ బోర్డులో ఉద్యోగాలు: 277 వివిధ రకాల ఉద్యోగాలకు అప్లయ్ చేయండిహెవీ వాటర్ బోర్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ బీ మరియు గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది. టెక్… Read More
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి.. ప్రఖ్యాత లాల్చౌక్ వద్ద బీభత్సం..ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నవేళ.. జమ్మూకాశ్మీర్లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతుండటం అందరినీ కలవరపెడుతోంది. పది రోజుల కిందటే పాక… Read More
Coronavirus : చైనా వెలుపల మొదటి కరోనా మృతి కేసు, ఏయే దేశాల్లో ఎన్ని కరోనా కేసులు..కరోనా వైరస్ కారణంగా చైనాలో ఇప్పటివరకు 300 మంది మృతి చెందారు. మరో 14వేల మందికి కరోనా సోకింది. చైనా వెలుపల మొట్టమొదటి కరోనా మృతి కేసు ఫిలీప్పీన్స్లో నమ… Read More
ఎప్పుడూ ప్రతీకారమేనా? చేసేదైమైనా ఉందా?: ఈగోయిజం, రౌడీయిజం అంటూ వైఎస్ జగన్పై కళావెంకట్రావు ఫైర్అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా రాజధాని అమరావతిని పూర్తి చేస్తానని ఎన్నికల మ… Read More
0 comments:
Post a Comment